Home » Chandrayaan-3 Landing
ఇస్రో ట్వీట్ చేసిన వీడియోలో ప్రజ్ఞాన్ రోవర్ ముందుకు, వెనక్కు కదులుతోంది. తద్వారా సరియైన, సురక్షితమైన మార్గంను ఎంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన చంద్రయాన్ -3 తన పరిశోధనలు ప్రారంభించింది. మండే సూర్యుడని, చల్లని చందమామ అని మనం అనుకుంటుంటాం. కాని చంద్రుడి ఉపరితలంపై పగలు ఉష్ణోగ్రత 50 నుంచి 70 డిగ్రీల సెల్షియస్ అని ఇస్రో పరిశోధనలో వెల్లడైంది.....
ల్యాండర్ దిగిన పాయింట్ను శివశక్తిగా పిలుద్దామని ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు ఇస్రో అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అలాగే,
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనను ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుందో చెప్పాలి’ అని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం కూడా అంతే ఆసక్తికరంగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ �
ఇస్రో తాజాగా ట్విటర్లో షేర్ చేసిన వీడియోకు .. ’చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి రోవర్ కిందికి ఇలా దిగింది’ అని ఇస్రో క్యాప్షన్ ఇచ్చింది.
Narendra Modi: మనం సాధించాం.. చంద్రుడిపై భారత్
చంద్రయాన్-3 మిషన్లో గద్వాల యువకుడు
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా నిలిచింది. భారత్ సత్తా అంటే ఇది..
విక్రమ్ ల్యాండర్(3 పేలోడ్స్), రోవర్ (2 పేలోడ్స్) నుంచి రానున్న సమాచారాన్ని ఇస్రో విశ్లేషిస్తుంది. ఒక్కో పేలోడ్ ఒక్కో సమాచారానికి..
ఆ 17 నిమిషాలు ఎందుకు కీలకం?