Home » Chandrayaan-3
దీనిపై పరిశోధనల కోసం అట్లాస్ వీ 551 (ఏవీ-029) రాకెట్ ద్వారా జ్యునో ప్రయోగాన్ని 2011 ఆగస్టు 5న..
యుటు 2కి సంబంధించిన సమాచారాన్ని సేకరించి బ్లూమ్బర్గ్ పలు వివరాలు తెలిపింది. చైనా రోవర్ ఇప్పటికీ చంద్రుడిపై తిరుగుతోందని..
రోవర్ 2023, ఆగస్టు 27న ముందుకు వెళ్తున్న సమయంలో మూడు మీటర్ల దూరంలో క్రాటర్ (బిలం లేదా గొయ్యి) కనపడింది.
సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులు, ఫొటోస్పియర్ (కాంతి మండలం), క్రోమోస్పియర్ (వర్ణ మండలం)పై పరిశోధనలు జరుగుతాయి
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన చంద్రయాన్ -3 తన పరిశోధనలు ప్రారంభించింది. మండే సూర్యుడని, చల్లని చందమామ అని మనం అనుకుంటుంటాం. కాని చంద్రుడి ఉపరితలంపై పగలు ఉష్ణోగ్రత 50 నుంచి 70 డిగ్రీల సెల్షియస్ అని ఇస్రో పరిశోధనలో వెల్లడైంది.....
ఈ ఫొటోలో ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు చీరలు ధరించి సంప్రదాయబద్ధంగా కనపడుతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ..
రోవర్ తీసిన ఫొటోలు ఇస్రో స్టేషన్లకు చేరడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. అందుకే తాము..
చంద్రుడి ఉపరితలంపై రోవర్ నెమ్మదిగా కదులుతుంది. దీనికి ప్రధాన కారణం ఉంది. రోవర్ సెంటీమీటరు వేగంతో కదలడానికి చంద్రుడి ఉపరితలంపై పరిస్థితులే కారణమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ల్యాండర్ దిగిన పాయింట్ను శివశక్తిగా పిలుద్దామని ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు ఇస్రో అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అలాగే,
ఇస్రో శాస్త్రవేత్తల(Isro scientists)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసిన వేళ ప్రొటోకాల్ వివాదం రాజుకుంది.