Home » Chandrayaan-3
ఆకాశం నుంచి జాబిల్లి దిగివచ్చి ఈ నేలమీది చందమామకు ఓ మాట చెప్పాలని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు.
చంద్రయాన్-3 ప్రయోగంలో ల్యాండర్ సాప్ట్ ల్యాండింగ్ సమయంలో మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. వాటిని అధిగమిస్తే ఇస్రో చరిత్ర సృష్టించడం ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చంద్రయాన్ -3 ల్యాండింగ్ సందర్భంగా బుధవారం సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశా సముద్ర తీరంలో జయహో ఇస్రో అంటూ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆల్ ద బెస్ట్ అంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు....
అసలు చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే దిగాలని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా?
రోవర్ కదుతున్న సమయంలో చంద్రుడి ఉపరితలంపై భారత జాతీయ పతాకం, ఇస్రో లోగోల ముద్రలు పడతాయి.
చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ అతని గుడ్డి ద్వేషంకోసం శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్ -3 మరికొద్ది గంటల్లో జాబిల్లి దక్షిణ ఉపరితలంపై అడుగుపెట్టనుంది. అయితే, జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టే అద్భుత దృశ్యాలను ప్రతీఒక్కరూ వీక్షించే అకాశాన్ని ఇస్రో కల్పించింది.
రష్యా అంతరిక్ష సంస్థ చంద్రుడి ఉపరితలంపైకి ప్రయోగించిన లూనా-25 ల్యాండర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దాని ల్యాండింగ్ తేదీలో మార్పు జరిగే అవకాశం ఉంది.
చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ ఆదివారం తెల్లవారు జామున 2గంటల నుండి 3 గంటల మధ్య రెండో, చివరి డీ-బూస్టింగ్ను విజయవతంగా పూర్తిచేసింది.
నిన్నవ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయిన విషయం తెలిసిందే.