Home » Checkings
విజయవాడలో ఆదివారం ఉదయం భారీగా బంగారం పట్టుబడింది. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని విజయవాడ పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం బందరు రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తండగా ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తు
hotels restaurants dirty picture: కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్తో సరదాగా.. హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వండి పె
dirty picture in hotels and restaurants: మీరు నాన్వెజ్ ప్రియులా..? కోడికూర, చికెన్ లెగ్ పీస్లంటే పడి చస్తారా..? రెగ్యులర్గా హోటల్కెళ్లి బిర్యానీ బాగా లాగించేస్తారా..? అయితే మీకు మూడినట్టే. మీ ఆరోగ్యాన్ని మీరు డ్యామేజ్ చేసుకున్నట్టే..? నమ్మడం లేదా..? హోటల్ కిచెన్లో
కర్నూలు జిల్లాలో బిస్కెట్లు తిని ముగ్గురు పిల్లలు మృతి చెందిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని రోజ్ బిస్కెట్ తయారీ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు నిర్వహించారు. కంపెనీలో బిస్కెట్ల తయారీకి వాడుతున్న శాంపిల్స్
విజయనగరం రైల్వే స్టేషన్లో అర్థరాత్రి బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు రైల్వే
కర్నూలు జిల్లాలలో ఏబీసీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఆర్టీవో అధికారి అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. శివప్రసాద్ ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లల్లో ఏక కాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. ఆర్టీవో అధికారి �
తమిళనాడు రాష్ట్రంలో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంభట్టు దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీకి చెందిన బంగారంగా అనుమానిస్తు�
తమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు.
విశాఖపట్నం : ఎన్నికల వేళ వాహనాలలో నోట్ల కట్టల తరలింపు కలకలం సృష్టిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కారులో తరలిస్తున్న కోటి రూపాయలు పట్టుబడ్డాయి. మండలంలోని పాతరోడ్డు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీలల�
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ నుంచి సాగుతున్న హవాలా సొమ్ము రవాణా వ్యవహారం శనివారం వెలుగు చూసింది. ఎన్నికల వేళ పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో ఇది బయటపడింది. ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేకంగా తయారు చేయించు