-
Home » Checkings
Checkings
విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న బంగారం,వెండి స్వాధీనం
January 24, 2021 / 12:27 PM ISTవిజయవాడలో ఆదివారం ఉదయం భారీగా బంగారం పట్టుబడింది. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని విజయవాడ పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం బందరు రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తండగా ఎటువంటి ఆధారాలు లేకుండా…
హోటల్స్, రెస్టారెంట్స్లో డర్టీ పిక్చర్.. అపరిశుభ్ర వాతావరణంలో వంట, కుళ్లిన మాంసంతో బిర్యానీ, హానికరమైన కెమికల్స్
November 7, 2020 / 02:55 PM ISThotels restaurants dirty picture: కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్తో సరదాగా.. హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు…
హోటల్స్, రెస్టారెంట్స్లో డర్టీ పిక్చర్.. రెగ్యులర్గా హోటల్కెళ్లి బిర్యానీ లాగిస్తున్నారా..? అయితే మీకు మూడినట్టే
November 6, 2020 / 05:15 PM ISTdirty picture in hotels and restaurants: మీరు నాన్వెజ్ ప్రియులా..? కోడికూర, చికెన్ లెగ్ పీస్లంటే పడి చస్తారా..? రెగ్యులర్గా హోటల్కెళ్లి బిర్యానీ బాగా లాగించేస్తారా..? అయితే మీకు మూడినట్టే. మీ ఆరోగ్యాన్ని…
బిస్కెట్లు తిని ముగ్గురు పిల్లలు మృతి కేసు, హైదరాబాద్లోని Rose బిస్కెట్ తయారీ కంపెనీలో సోదాలు
September 17, 2020 / 05:25 PM ISTకర్నూలు జిల్లాలో బిస్కెట్లు తిని ముగ్గురు పిల్లలు మృతి చెందిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని రోజ్ బిస్కెట్ తయారీ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు నిర్వహించారు. కంపెనీలో బిస్కెట్ల…
విజయనగరం రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
February 3, 2020 / 01:54 AM ISTవిజయనగరం రైల్వే స్టేషన్లో అర్థరాత్రి బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు రైల్వే
RTO ఇంట్లో ఏసీబీ సోదాలు : రూ.10 కోట్లపైనే ఆస్తులు!
October 3, 2019 / 07:01 AM ISTకర్నూలు జిల్లాలలో ఏబీసీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఆర్టీవో అధికారి అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. శివప్రసాద్ ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లల్లో ఏక కాలంలో ఐదు చోట్ల సోదాలు…
OMG : తమిళనాడులో 1,381 కేజీల బంగారం స్వాధీనం
April 17, 2019 / 03:46 PM ISTతమిళనాడు రాష్ట్రంలో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంభట్టు దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీకి చెందిన బంగారంగా అనుమానిస్తున్నారు.…
కోయంబత్తూరు లో 149 కేజీల బంగారం స్వాధీనం :ఎన్నికల తనిఖీలు
April 6, 2019 / 07:30 AM ISTతమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు.
సబ్బవరంలో రూ.కోటి పట్టివేత : ఇద్దరు అరెస్ట్
March 20, 2019 / 06:24 AM ISTవిశాఖపట్నం : ఎన్నికల వేళ వాహనాలలో నోట్ల కట్టల తరలింపు కలకలం సృష్టిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కారులో తరలిస్తున్న కోటి రూపాయలు పట్టుబడ్డాయి. మండలంలోని పాతరోడ్డు చెక్ పోస్ట్ వద్ద…
హావాలా గుట్టు రట్టు : ప్రత్యేక జాకెట్ లో తరలిస్తున్న రూ.70 లక్షలు స్వాధీనం
March 17, 2019 / 03:43 AM ISTహైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ నుంచి సాగుతున్న హవాలా సొమ్ము రవాణా వ్యవహారం శనివారం వెలుగు చూసింది. ఎన్నికల వేళ పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో ఇది బయటపడింది. ఎవరికీ…