-
Home » Chilakaluripet
Chilakaluripet
ఫ్యామిలీలో కుంపట్లు.. విడదల రజినికు చిక్కులు..సవాళ్లు.!
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజిని, చిలకలూరిపేటలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్లను కాదని మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆమె నియోజకవర్గం మారడంతో దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వా�
చిచ్చు పెట్టిన మర్రి చేరిక..! చిలకలూరిపేట టీడీపీ రెండుగా విడిపోతుందా? తమ్ముళ్ల అసంతృప్తి ఎందుకు?
గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మర్రి రాజశేఖర్ సన్నిహితులని చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన లావు..
దమ్ముంటే.. ఈ ఐదేళ్లు పురుషోత్తమపట్నంలోనే ఉండాలి- విడదల రజినికి ఎమ్మెల్యే సవాల్
మేము ఏ తప్పు చేయలేదు. దేనికైనా రెడీ. రజిని.. ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు. నీ అరాచకాలు మొత్తం బయటకు తీసి.. తిన్నదంతా కక్కిస్తాం.
మా జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తుంది, ఎవరినీ వదలం, వడ్డీతో సహా తిరిగిస్తాం- మాజీమంత్రి విడదల రజినీ మాస్ వార్నింగ్
దోపిడీలు, ఇల్లీగల్ పనులు చేసి, జేబులు నింపుకుని రిటైర్ అయిపోదామని అనుకుంటున్నారేమో.. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా.. నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు.. రాజకీయాలు ఇక్కడే చేస్తాను.
మాజీమంత్రి విడదల రజిని మెడకు మరో ఉచ్చు..! ఇలాంటి కేసు వస్తుందని అస్సలు ఊహించలేదట..!
ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్చార్జి మల్లుల రాజేశ్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన కొన్నాళ్లు రోడ్డెక్కారు.
అభిమానులకు సెల్ఫీలు ఇచ్చిన బాలకృష్ణ
Praja Galam Public Meeting: ఏపీలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ప్రజాగళం పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభకు ఎమ్మెల్యే బాలకృష్ణ రాగానే సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. వారికి బాలకృష్ణ ప్రేమతో సెల్ఫీలు ఇచ్చారు.
Narasaraopet Lok Sabha constituency : పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో వేడెక్కుతున్న రాజకీయం.. అభ్యర్ధులను మార్చేపనిలో అధికార వైసీపీ, వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న టిడీపీ
పల్నాడు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ టిడిపి ల మద్య హోరాహోరి పోటి వుండేది. ఈ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ ఎక్కువసార్లు కైవసం చేసుకుంది. 2009 , 2014 లలో టిడిపి అభ్యర్ధులు గెలుపొందారు...మోదుగుల, రాయపాటి గెలుపొందారు... .2019 ఎన్నికలలో వైసిసి యంపి గా లావు శ్రీక్�
Electric Scooter : బాబోయ్.. ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు.. చూస్తుండగానే తగలబడిపోయింది
పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న వేళ అందరి చూపు ఎలక్ట్రిక్ స్కూటర్ల పై పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే
చిలకలూరిపేట పెట్రోల్ బంక్లో విద్యుత్ షాక్ : ముగ్గురు కార్మికులు మృతి
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట మండలం రామచంద్రపురంలోని ఓ పెట్రోల్ బంక్లో విద్యుత్ షాక్తో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పెట్రోల్ బంక్లో ఓ బల్బ్ పాడవడంతో దాన్ని మార్చేందుకు ఇనుప స్టాండ్ను తీసుకువస్తు�
ఎన్నికల సిబ్బందికి ప్రత్తిపాటి భార్య వార్నింగ్
2019 ఎన్నికలు సజావుగా ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. నేతలే పోలింగ్ కేంద్రాలకు వచ్చి బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికల సిబ్బందిని బెదిరించి తమకు అనుకూలంగా ఓట్లు వేయాలని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి ప్రత్�