Home » Child
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే ఆ చిన్నారి జీవితాన్ని నలిపేసింది. గోరుముద్దలు తినిపించాల్సింది పోయి.. ఘోరానికి ఒడిగట్టింది. అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది. పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసినందుకు… సొంత పేగుబంధాన్ని అతి �
చిత్తూరు జిల్లా కురబలకోటలో హత్యకు గురైన చిన్నారిని అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు..కెఎన్ఆర్ కల్యాణ మండపం దగ్గర ముమ్మర తనిఖీలు చేపట్టారు.
మెదక్ జిల్లా శివంపేటలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల చిన్నారి చనిపోయింది.
తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు డెంగీ జ్వరం విజృంభిస్తుంది. ఓవైపు కోర్టులు అధికారులకు చీవాట్లు పెడుతున్నా కూడా మరణాలు మాత్రం ఆగట్లేదు. ఇదిలా ఉంటే డెంగీ జ్వరంతో భార్య చనిపోగా భార్య లేదనే వేదనతో నాలుగేళ్ల చిన్నారిని చంపి తండ్రి చనిపోయిన విషా�
వయస్సు ఏమో 16. ఘరనా దొంగకు ఏమాత్రం తీసిపోడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ బాలుడు చేసిన నేరాలు చూస్తే పోలీసులే షాక్ తిన్నారు. మొత్తం 23 కేసులున్నాయి. ఇతడితో పాటు ఓ మేజర్, మరో ఇద్దరు బాల నేరస్తులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధి�
భూమి మీద నూకలు ఉంటే భూకంపమే వచ్చినా బతుకుతారు అంటారు కదా? సరిగ్గా ఓ ఐదేళ్ల బాలుడు విషయంలో కూడా ఇదే జరిగింది. రెండు అంతస్తుల ఎత్తు నుంచి కిందపడి కూడా ఓ బాలుడు బతకడం అంటే చిన్న విషయం కాదు కదా? మధ్యప్రదేశ్లోని టికమ్గఢ్లో ఇటువంటి అద్భుతమే జరిగ
బెంగాల్ లో దారుణం జరిగింది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త,ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీతో ఉన్న అతని భార్య, ఆరేళ్ల కొడుకు ముర్షీరాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. వారి శరీరాలపై కత్తిపోట్లను గుర్తించారు. మృతులను ప్రకాష్ లాల్(35),బ్యూటీ పాల్(28),అంగన్ పాల్(6)గా గ�
పులి నోట కరుచుకుని వెళ్దామనుకున్న తన నాలుగేళ్ల తమ్ముడిని అత్యంతధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడింది 11ఏళ్ల చిన్నారి. అయితే పులితో పారాటంలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఉత్తరఖాండ్ లోని పౌరీ జిల్లాలోని దేవ్ కండై తల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆ�
క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. తాగిన మత్తులో, ఇతరత్రా కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వరుసగా హత్యలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మాట వినకపోతే..హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా నల్గొండా జిల్లా పెద్దపూర మంలం పెద్ద�
హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం జరిగింది. మద్యంమత్తులో ఓ కసాయి తల్లి కన్నకూతురిని బస్ కిందకు తోసేసింది.