Home » Chinese army
సరిహద్దు ప్రాంతంలో చైనా తన సైనిక స్థావరాలను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చైనా, భారత్ దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చని భారత్ అంచనా వేస్తున్నట్లు అందులో పేర్కొంది.
డ్రాగన్ కంట్రీ కుట్రలు, కుతంత్రాలలో ప్రపంచ దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తుంది. నేలమాళిగల్లో అణ్వాయుధాల ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తుందని ఉపగ్రహ చిత్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమవుతుండగానే తాజాగా మరో కుట్ర కోణ�
New war memorial : భారత్, చైనా సరిహద్దుల్లో డ్రాగన్ బలగాలతో జరిగిన ఘర్షణలో పోరాడి అమరులైన భారతీయ జవాన్ల స్మృత్యర్థం న్యూ వార్ మెమోరియల్ నిర్మించారు. లడఖ్లోని వ్యూహాత్మక రహదారి Durbuk-Shyok-Daulat Beg Oldieలోని KM-120 పోస్ట్ సమీపంలో ఈ మెమోరియల్ నిర్మించారు. స్మారక చిహ్నంప�
https://youtu.be/FITfqOuSAJU
గతనెల చివర్లో దక్షిణ పాంగాంగ్ సరస్సు సమీపంలోని ఎత్తైన ప్రాంతాల్లో చొరబాటుకు యత్నించి భారత ఆర్మీ చేతిలో భంగపడిన చైనా ఇప్పుడు మరో కుతంత్రానికి ప్రయత్నిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వైపున చైనా తన బలగాలను మోహరిస్తోంది. అక్కడి లోయ ప్రాంత�
భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరుదేశాల సరిహద్దుల్లో పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు సైనిక కమాండర్ల స్థాయిలో సంప్రదింపులు జరుగుతుండగా.. మరోవైపు డ్రాగన్ భారత్ను దొంగదెబ్బ తీసేందుకు �
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో చైనా మిలటరీ ఐదుగురు భారత పౌరులను కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయి. సుబన్సిరి జిల్లాలోని అడవిలో వేటకు వెళ్లిన భారత పౌరులను చైనా ఆర్మీ కిడ్నాప్ చేసేందనే వార్తలపై అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు దర్యా�
తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంతో జూన్ 15న రాత్రి చైనా-ఇండియా సైనికుల మధ్య హింసాత్మక