-
Home » Chinese army
Chinese army
India China Troops : భారత్, చైనా దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చు-నివేదికలో ఆందోళనకర విషయాలు
January 28, 2023 / 05:43 PM ISTసరిహద్దు ప్రాంతంలో చైనా తన సైనిక స్థావరాలను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చైనా, భారత్ దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చని భారత్ అంచనా వేస్తున్నట్లు అందులో పేర్కొంది.
Chinese Army: చైనా కుతంత్రాలు.. సైన్యంలోకి టిబెట్ యువత!
July 10, 2021 / 11:34 AM ISTడ్రాగన్ కంట్రీ కుట్రలు, కుతంత్రాలలో ప్రపంచ దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తుంది. నేలమాళిగల్లో అణ్వాయుధాల ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తుందని ఉపగ్రహ చిత్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమవుతుండగానే తాజాగా మరో కుట్ర కోణం బయటపడింది.…
చైనా కొత్త డ్రామా..తమ తప్పేం లేదంట
February 20, 2021 / 11:26 AM IST20 మంది అమర జవాన్ల స్మృతికి చిహ్నంగా ‘న్యూ వార్ మెమోరియల్’
October 3, 2020 / 09:44 PM ISTNew war memorial : భారత్, చైనా సరిహద్దుల్లో డ్రాగన్ బలగాలతో జరిగిన ఘర్షణలో పోరాడి అమరులైన భారతీయ జవాన్ల స్మృత్యర్థం న్యూ వార్ మెమోరియల్ నిర్మించారు. లడఖ్లోని వ్యూహాత్మక రహదారి Durbuk-Shyok-Daulat Beg…
చైనా కొత్త వ్యూహం :భారత్కు నాలుగు వైపుల గస్తీ
September 23, 2020 / 10:53 AM ISTముంచుకొస్తున్న ముప్పు :భాగో చైనా భాగో
September 23, 2020 / 10:44 AM ISTఅరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో బలగాలను మోహరిస్తోన్న చైనా …భారత ఆర్మీ హై అలర్ట్
September 15, 2020 / 07:45 PM ISTగతనెల చివర్లో దక్షిణ పాంగాంగ్ సరస్సు సమీపంలోని ఎత్తైన ప్రాంతాల్లో చొరబాటుకు యత్నించి భారత ఆర్మీ చేతిలో భంగపడిన చైనా ఇప్పుడు మరో కుతంత్రానికి ప్రయత్నిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వైపున చైనా తన…
పాంగాంగ్లో చైనా సైన్యం మోహరింపు.. యుద్ధ విమానాలతో భారత్ రెడీ
September 9, 2020 / 06:03 PM ISTభారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరుదేశాల సరిహద్దుల్లో పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు సైనిక కమాండర్ల స్థాయిలో సంప్రదింపులు జరుగుతుండగా.. మరోవైపు డ్రాగన్ భారత్ను దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది. డ్రాగన్…
డ్రాగన్ బరితెగింపు.. భారత పౌరులను ఎత్తుకెళ్లిన చైనా ఆర్మీ..!
September 5, 2020 / 03:05 PM ISTభారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో చైనా మిలటరీ ఐదుగురు భారత పౌరులను కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయి. సుబన్సిరి జిల్లాలోని అడవిలో వేటకు వెళ్లిన భారత పౌరులను చైనా ఆర్మీ కిడ్నాప్ చేసేందనే…
10మంది భారత జవాన్లను చైనా ఆర్మీ 3రోజుల పాటు తన కస్టడీలో ఎలా ఉంచింది, గాల్వన్ ఇన్ సైడ్ స్టోరీ
June 25, 2020 / 07:54 AM ISTతూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంతో జూన్ 15న రాత్రి చైనా-ఇండియా సైనికుల మధ్య హింసాత్మక