Home » Chinna Jeeyar Swami Ashram in Muchintal
Samatha Kumbh 2023: సమతా కుంభ్-2023 ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరిశాయి. సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.
Samatha Kumbh 2023 Dolotsavam: ముచ్చింతల్లో సమతా కుంభ్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆరో రోజు డోలోత్సవం కనులపండువగా సాగింది.
Samatha Kumbh 2023: హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో సమతా కుంభ్ 2023 వైభవోపేతంగా జరుగుతోంది.
108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు...
ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని...
యాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు...వాటి కింద కొలువైన దేవతామూర్తులకు.. కలశాలల్లోని నీటితో ప్రోక్షణ చేస్తారు...
శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. విష్ణు సహస్ర పారాయణం చేయాలని, అయితే.. ఎప్పటిలా ప్రవచన మండపంలో కాకుండా.. యాగశాల చుట్టూ పారాయణం చేస్తూ ప్రదిక్షణగా వెళుదామని
విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాల నుంచి రుత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రధాన యాగశాలలో దివ్యదేశాల్లో ప్రతిష్టించాల్సిన 33
దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్య దేశాలను దర్శనం చేసుకుంటే...యావత్తు ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని చిన్న జీయర్ స్వామిపీ ప్రవచించారు.