-
Home » Chinna Jeeyar Swami Ashram in Muchintal
Chinna Jeeyar Swami Ashram in Muchintal
Samatha Kumbh 2023: వైభవంగా ముగిసిన సమతా కుంభ్ 2023 ఉత్సవాలు
February 13, 2023 / 01:40 PM ISTSamatha Kumbh 2023: సమతా కుంభ్-2023 ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
Samatha Kumbh 2023: సమతా కుంభ్ లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక పరిమళాలు
February 10, 2023 / 01:03 PM ISTహైదరాబాద్ శివారు ముచ్చింతల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరిశాయి. సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.
Samatha Kumbh 2023 Dolotsavam: సమతా కుంభ్ లో కనులపండువగా డోలోత్సవం
February 8, 2023 / 11:41 AM ISTSamatha Kumbh 2023 Dolotsavam: ముచ్చింతల్లో సమతా కుంభ్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆరో రోజు డోలోత్సవం కనులపండువగా సాగింది.
Samatha Kumbh 2023: వైభవోపేతంగా సమతా కుంభ్ విశేష ఉత్సవం
February 7, 2023 / 12:26 PM ISTSamatha Kumbh 2023: హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో సమతా కుంభ్ 2023 వైభవోపేతంగా జరుగుతోంది.
Statue Of Equality : 108 ఉత్సవ మూర్తులకు రేపే శాంతి కళ్యాణం.. అందరూ ఆహ్వానితులే
February 18, 2022 / 07:18 PM IST108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు...
Statue Of Equality : ముగిసిన శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు..
February 14, 2022 / 07:51 PM ISTఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని...
Muchintal : రేపే 108 ఉత్సవ మూర్తులకు ఒకేసారి శాంతి కళ్యాణం.. చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఘట్టం
February 13, 2022 / 08:44 AM ISTయాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు...వాటి కింద కొలువైన దేవతామూర్తులకు.. కలశాలల్లోని నీటితో ప్రోక్షణ చేస్తారు...
Statue of Equality : విష్ణు సహస్ర నామ పారాయణంతో మారుమ్రోగిన ముచ్చింతల్
February 12, 2022 / 01:33 PM ISTశనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. విష్ణు సహస్ర పారాయణం చేయాలని, అయితే.. ఎప్పటిలా ప్రవచన మండపంలో కాకుండా.. యాగశాల చుట్టూ పారాయణం చేస్తూ ప్రదిక్షణగా వెళుదామని
Equality Statue : అమోఘం..అద్భుతం..అద్వితీయం, సహస్రాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం
February 7, 2022 / 12:11 PM ISTవిగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాల నుంచి రుత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రధాన యాగశాలలో దివ్యదేశాల్లో ప్రతిష్టించాల్సిన 33
Statue Of Equality :108 దివ్యక్షేత్రాలు సందర్శిస్తే.. ప్రపంచాన్ని చుట్టేసినట్లే, సమతామూర్తి క్షేత్రంలోకి 2 గంటలు అనుమతి
February 7, 2022 / 11:51 AM ISTదివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్య దేశాలను దర్శనం చేసుకుంటే...యావత్తు ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని చిన్న జీయర్ స్వామిపీ ప్రవచించారు.