Home » Chiranjeevi Charitable Trust
కోవిడ్కి సంబంధించిన ఫండ్ని రైజ్ చేయాలని ఆగస్టు 15న ఓ ప్రయత్నం చేయగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు..
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే..
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పున: ప్రారంభమైంది..
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది..
అహర్నిశలూ శ్రమిస్తూ.. ఆపదలో ఉన్నవారికి సాయమందిస్తున్న అభిమానులను అభినందించారు మెగా పవర్స్టార్ రామ్ చరణ్..
కరోనా సెకండ్ వేవ్ తో సమాజానికి ఆక్సిజన్ విలువ ఏంటో తెలిసొచ్చింది. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతుండటంతో సోనూసూద్ నుండి ఎందరో ప్రముఖులు దేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు ముందుకొచ్చారు.
ఇంతకుముందు ఎన్నోసార్లు ఎంతోమంది జర్నలిస్టులకు సాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా భరత్ భూషణ్ అనే ఫోటో జర్నలిస్ట్ అనారోగ్యంతో ఉన్నారని ఆదుకోవాలని కోరగా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు..
కోవిడ్ 19 కారణంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్లు ఏర్పాటు చెయ్యనున్నారు..
Megastar Chiranjeevi: మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల కోవిడ్-19 బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్ నుంచి కోలుకున్న నాగబాబు.. వెంటనే తన ప్లాస్మాను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు దానం చేశారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా ప్లాస్మా దానం చేస్తున్న వ�
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్డౌన్తో అన్ని ఆసుపత్రులలో రక్త నిల్వలు తగ్గాయి. రక్తదాతలు బయటికి వచ్చే వీలు లేకపోవడంతో.. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు.. ఇలా ఎందరో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారు.