Home » Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు దర్శకుడు రాజ్కుమార్కు ఆర్థిక సాయం అందింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తపై ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్నర్ సుర�
మెగాస్టార్ చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచానికి పరిమితమై వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
అన్ని భాషల్లోనూ కలిపి ఇప్పటివరకు 32 బిగ్బాస్ షోలు జరిగాయి. నాలుగు ఇంకా రన్నింగులో ఉన్నాయి. తెలుగులో ఇప్పుడు పూర్తయ్యింది మూడవ సీజన్. అసలు తెలుగులో ఈ షోకి ఇంత ఆదరణ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అయితే ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్కు హోస్ట్గా వ్యవహరిం�
రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ అయిపోయిన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పొలిటికల్ నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా సోమవారం(14 అక్టోబర్ 2019) ఏపీ ముఖ్యమంత్రి జగన్తో కలిసిన చిరంజీవి ఢిల్లీకి వెళ్తున్నారు. అక్టోబర్ 16వ తేదీన ఢిల్ల
ఏపీ సీఎం వైఎస్ జగన్ని మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించగా.. �
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. జగన్ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు.
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. జగన్ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు.
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్నారు. సోమవారం(అక్టోబర్ 14,2019) మధ్యాహ్నం 1 గంటకు సీఎంతో చిరంజీవి భేటీ కానున్నారు. సీఎం జగన్ నివాసంలో లంచ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి భేటికి సంబంధించి తాను అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తన పేరుతో ఎవరో తప్పుగా ప్రచారం చే
సీఎం జగన్ అంటే..జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చిర్రుబుర్రులాడుతున్నారు. అవకాశం వస్తే ఆరోపణలతో విరుచుకపడుతున్నారు. మరోపక్క సీఎం జగన్ను కలిసేందుకు..మెగాస్టార్ చిరంజీవి కలిసేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అక్టోబర్ 14వ త