Home » Chiranjeevi
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో అభిప్రాయబేధాలు ఒక్కసారిగా బయటకు రావడంలో ‘మా’ డైరీ అవిష్కరణ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. రాజశేఖర్ ప్రవర్తనపై చిరంజీవి, మోహన్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ మధ్యలోనే వెళ్లిపోయాడు. మా అసోసియ�
సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్ మా డైరీ ఆవిష్కరణ సభలో రసాభసా జరిగింది. చిరంజీవి, రాజశేఖర్లు లైవ్ కార్యక్రమంలోనే ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాట్లాడుతున్న సమయంలో ప్రోటోకాల్ పాటించకుండా మైక్ లాక్కొవడం సరైనది కాదని చిరంజీవి సీ�
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖ�
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంత్రులు టార్గెట్ చేశారు. రాజధాని విషయంలో పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. ఓ నటుడిగా పవన్ ఎప్పుడూ ఏదో నటిస్తూనే
ఏపీ రాజధాని విషయంలో పవన్ స్టాండ్ ఏంటన్నదానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. 2019. డిసెంబర్ 30వ తేదీ సోమవారం జనసేన విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. ఇందులో ఈ అంశంపై చర్చించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి మూడు రాజధానులకు జై కొట్టిన సంగతి తెలిసిందే. * జ�
సైరా నరసింహారెడ్డి ఐదు భాషల్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోలెడు సందడి చేసింది. తమిళ, మళయాలం, హిందీ వెర్షన్లలో సై.. సైరా అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టించిన సైరా.. సాహో, బాహుబలి సినిమాల నెంబర్లను తుడిచిపెట్టేసింది. అంతే రేంజ్ �
ఏపీ రాజకీయాలు రకరకాల ట్విస్ట్లు తీసుకుంటున్నాయి. అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతున్నాయి. వారి మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి. లేటెస్ట్గా మెగా బ్రదర్స్ మధ్య ఏపీ రాజకీయాలు తలనొప్పులుగా పరిణమించాయని అంటున్నారు. ఒకపక్క పెద్దన్నయ్య మెగాస్టార�
రాజకీయాలకు దూరంగా ప్రస్తుతం సినిమాలకు మాత్రమే దగ్గరగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, జగన్ మూడు రాజధానుల ప్రకటనకు మద్దతు ప్రకటించినట్లుగా ఓ లేఖను విడుదల చేశారు. అయితే అది ఫేక్ లెటర్ అంటూ చిరంజీవి అభిమానులు, జనసేన అభిమానులు సోషల్ మీడియాలో విస్తృ�
ఏపీలో మూడు రాజధానుల విషయాన్ని స్వాగతిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి అనటంపై అమరావతి ప్రాంత రైతులు మండిపడుతున్నారు. మెగాస్టార్ కు రైతులతో పాటు వారికి మద్ధతుగా నిలిచిన విద్యార్ధులు కూడా కౌంటరిచ్చారు. చిరంజీవిగారూ..రైతు సమస్యలపై సిని�
ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్.. మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి స్వాగతించగా… ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రాజధానుల ఆలోచనను �