Home » Chittoor Dist
భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పెళ్లింటే జరిగిన ప్రమాదం ఆ కుటుంబాల్లో
AP HC : ఏపీలో పరిషత్ ఫైట్ సస్పెన్స్గా మారింది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పరిషత్ పోరుకు సర్వం సిద్ధమైన దశలో.. హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్
అలిపిరిలో ఫిబ్రవరి 27న కిడ్నాపైన బాలుడు శివమ్కుమార్ సాహు ఆచూకీ లభించింది.
Chandra Babu : చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రేణిగుంట ఎయిర్ పోర్టులో టీడీపీ చీఫ్ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో బాబు వాగ్వాదానికి దిగారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. ఎయిర్ పోర్టుకు వెళ్�
Repairs at Srikalahasti Mukkanti Temple : శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో లీకేజీల సమస్య సమసిపోనుంది. మరమ్మతులు చేసేందుకు తమిళనాడుకు చెందిన లక్ష్మీ మిల్స్ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం కోటిన్నర రూపాయలు విరాళం ప్రకటించింది. 10 టీవీ ప్రసారం చేసిన కథనాలతో లీకేజీలక�
Jawan Praveen Kumar Reddy Funeral : అశ్రునయనాల మధ్య వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. 2020, నవంబర్ 11వ తేదీ బుధవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని రెడ్డివారిపల్లిలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ప్రవీణ్ కు నివాళులర్పించేందుకు భారీగా �
డబ్బుల కోసం ఆమె పెళ్లి కుమార్తె అవతారం ఎత్తింది. మ్యాట్రిమొనీ సైట్లలో యువకులకు వల వేస్తూ..వరుస వివాహాలు చేసుకుంటున్న కి‘లేడీ’ గుట్టురట్టు చేశారు పోలీసులు. పెళ్లి చేసుకుని లక్షలు వసూలు చేసిన ఈ మహిళ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. చివరకు పోలీసులు
తోటి కోడళ్లు మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఒకరు ఇంటి సభ్యులకు చెప్పారు. అంతే..ఆగ్రహానికి గురై..ఆమె అన్న..గ్రామానికి చేరుకుని చెల్లెలితో గొడవ పడిన వారితో ఘర్షణకు దిగాడు. పక్క గ్రామం నుంచి వచ్చి..ఇక్కడ గొడవ చేస్తారా ? అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్య�