claim

    కరోనాను ఎదుర్కోవడానికి నానోమెటీరియల్‌ను అభివృద్ధి చేసిన చైనా 

    March 30, 2020 / 01:26 AM IST

    ప్రపంచవ్యాప్తంగా 32,000 మందిని బలి తీసుకున్న కరోనావైరస్ COVID-19 వ్యాధిని ఎదుర్కోవడానికి ఒక నూతన మార్గాన్ని అభివృద్ధి చేసినట్లు చైనా శాస్త్రవేత్తల బృందం తెలిసింది.

    గురుద్వారపై కాల్పులకు తెగబడిన ఐసిస్…11మంది మృతి

    March 25, 2020 / 09:50 AM IST

    ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్ర‌వాది విచ‌క్ష‌ణార‌హితంగా జ‌రిప�

    బలూచిస్తాన్ లోని హోటల్ పై ఉగ్రదాడి

    May 11, 2019 / 03:36 PM IST

    పాకిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రాంతంలోని గ్వాదర్‌ సిటీలోని పెరల్‌ కాంటినెంటల్‌ హోటల్‌ లోకి ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులు చొరబడ్డారని పాక్‌ మీడియా తెలిపింది.గ్వాదర్‌లో సముద్ర తీరానికి సమీపంలోని ఓ కొండపై ఈ

    లంకలో నరమేథం : 359కి చేరిన మృతులు

    April 24, 2019 / 07:36 AM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 359కి చేరింది.500ల మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 58మందిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read : మాట�

    అమిత్ షా కౌంటింగ్ : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు

    March 4, 2019 / 06:01 AM IST

    పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు బీజేపీ జాత�

    బీజేపీ IT హెడ్ కి ప్రధానికి,రాష్ట్రపతికి తేడా తెలియదా!

    February 27, 2019 / 11:55 AM IST

    భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేషి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో అదే రోజున బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా చేస�

10TV Telugu News