Home » claims
ఢిల్లీలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైరస్ రెండోసారి విజృంభించిందనడానికి సంకేతమన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అ
కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపికబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఇవాళ(ఆగస్టు-11,2020)ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి (కొవిడ్-19) యావత్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోటి 70లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 6లక్షల మంది మృత్యువాత ప
వీగన్ డైట్.. ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఈ ఆహార అలవాటు లక్ష్యం తిండి కోసం ఏ జీవినీ బాధించకపోవడమే. వీగన్ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు మాంసం, గుడ్లు, చేపలే కాదు పాలు, పెరుగు, వెన్న, జున్ను, తేనె ఏవీ ఆహారంగా తీసుకోరు. అయితే వీగన్ డైట్… పురుషులను మంచ�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియక వైద్యశాస్త్ర నిపుణులు తలలు పట్టుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో అ
ప్రపంచంలోనే టాప్ పొగాకు కంపెనీ కరోనా వైరస్కు వ్యాక్సిన్ సిద్ధం చేశానంటోంది. ఇక మనుషులపై ప్రయోగించడమే తరువాయనే విశ్వాసం వ్యక్తం చేస్తుంది. లండన్ లోని అమెరికన్ పొగాకు కంపెనీ శుక్రవారం ప్రయోగాత్మకమైన వ్యాక్సిన్ సిద్ధం చేసినట్లు.. లాబొరేటర�
లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూ�
వేతన జీవులు, ట్యాక్స్ పేయర్స్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త వినిపించారు. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించారు. వ్యక్తిగతంగా పన్నులు
సంచలనం సృష్టించిన హాజీపూర్ కేసులో ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి. పోక్సో స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్ ముందు వాదనలు వినిపించిన బాధితుల తరుఫు న్యాయవాది.. నిందితుడు శ్రీనివాస్రెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడన్నారు.
పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని తెలిపింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ఏరియాలో తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయని తెలిపింది. నార్త్ ఈస్�