Home » Classroom
అస్సాంలో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఒంగోలు అన్నవరపాడుకు చెందిన అధ్యాపకుడిపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. తరగతి గదిలో బోధన చేస్తున్న ..
పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువు మందుకొట్టి తరగతి గదిలోనే నిద్రపోయిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది.....
తాగి పారేసిన పానీయాల డబ్బాలు రీసైకిల్ చేయడం ద్వారా ఎంతో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయవచ్చు. ముంబయివాసులు 'Cartons2Classooms' అనే చక్కని కార్యక్రమం ద్వారా వీటిని సేకరించి నిరుపేద విద్యార్ధులు చదువుకుంటున్న స్కూళ్లకు బెంచీలు, డెస్క్లు తయారు చేయించి �
జింబాబ్వే రాజధాని హరారేకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెక్వె పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. క్లాసు రూమ్లో విద్యార్థులంతా ఉన్న సమయంలో ఉన్నట్లుండి, ఫ్లోర్ భూమిలోకి కుంగిపోయింది. క్లాస్ రూమ్లో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో చాల�
గుజరాత్ లోని రాజ్ కోట్ లో విషాదం నెలకొంది. క్లాస్ రూమ్ లో ఓ విద్యార్థిని మృతి చెందారు. ఉదయం స్కూల్ కు వెళ్లిన విద్యార్థిని తరగతి గదిలోనే కుప్పకూలి మరణించారు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. మద్యం మత్తులో క్లాస్ రూమ్ లో నేలపైనే నిద్రపోయాడు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఎంత లేపినా లేవలేదు.
స్కూల్లో పిల్లలకు మంచి చెడులు చెప్పాల్సిన ప్రిన్సిపల్ తప్పతాగొచ్చి షర్టు లేకుండా స్కూల్ క్లాస్ రూమ్ లోనిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పిల్లలకు మంచి చెడులు చెప్పటమేకాదు..స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలకు స
ఉత్తరప్రదేశ్ స్కూల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ టీచర్ క్లాస్ రూమ్ లోనే బీరు తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఈ సంఘటన హత్రాస్లో చోటు చేసుకుంది. ప్రభుత్వ స్కూల్కు చెందిన ఒక ఉపాధ్యాయుడు తన వెంట బీరు క్యాన్లు తెచ్చుకున్నాడు.
క్లాస్ రూంలో.. ఒకే బోర్డుపై, ఒకేసారి రెండు సబ్జెక్టుల పాఠాలు ఇద్దరు ఉపాధ్యాయులు వేరువేరుగా బోధించడం మీరు ఎక్కడైనా చూశారా? ఒక సబ్జెక్ట్ బోధిస్తేనే పూర్తిగా అర్థంకాదు.. ఇక రెండు సబ్జెక్టులా.. అనుకుంటున్నారా..
తరగతి గదిలో టీచర్ చెప్పే పాఠం వింటున్న విద్యార్థిపై సడన్ గా ఓ చిరుతపులి వచ్చి దాడి చేసింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో