Closed

    కరోనా ఎఫెక్ట్.. ఒంటిమిట్ట రామాలయం మూసివేత

    April 19, 2021 / 07:56 AM IST

    దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య రోజుకు రెండు లక్షలు దాటుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో భక

    Corona Effect in Hyderabad : బేగంబజార్ లో కరోనా డేంజర్ బెల్స్, పనివేళల్లో మార్పులు

    April 8, 2021 / 12:23 PM IST

    ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ లో కరోనా కలకలం రేపింది. మార్కెట్ లో ఏకంగా 100 కేసులు నమోదు కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది.

    educational institutions Closed : తెలంగాణలో విద్యా సంస్థలు మూసివేత

    March 23, 2021 / 05:01 PM IST

    పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం బడులు మూసివేసేందుకే మొగ్గు చూపింది. రాష్ట్రంలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

    భారీ హిమపాతం,విరిగిన కొండచరియలు..జమ్మూ-శ్రీనగర్ హైవే మూసివేత

    March 23, 2021 / 02:57 PM IST

    జమ్ము-శ్రీనగర్​ జాతీయ రహదారిపై మంగళవారం(మార్చి-23,2021) రాకపోకలు నిలిచిపోయాయి. కాశ్మీర్‌కు ప్రవేశ ద్వారం "జవహర్ టన్నెల్ ఏరియా"లో భారీ హిమపాతం మరియు బనిహాల్, ఛందేర్​కోటె ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా మంగళవారం జమ్ము-శ్రీనగర్​ జాత

    Covid-19 cases : కరోనా పంజా..స్కూల్స్, కాలేజీలు క్లోజ్!

    March 19, 2021 / 05:59 PM IST

    వైరస్ ను కట్టడం చేసేందుకు పలు నియంత్రణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శనివారం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    రెండు రోజులు మద్యం షాపులు, బార్లు బంద్

    March 11, 2021 / 09:54 AM IST

    తెలంగాణలో పట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్ని‌కలు జరిగే జిల్లాల్లో రెండు రోజు‌ల‌పాటు వైన్స్‌, బార్లు, కల్లు దుకా‌ణాలు, క్లబ్బులు మూసి ఉంటా‌యని ఎక్సై‌జ్‌‌శాఖ కమి‌ష‌నర్‌ సర్ఫ‌రాజ్‌ అహ్మద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన‌ ఉత్త‌ర్వులు జారీ‌ చే‌శారు.

    సీఎం జగన్ ఇంటికెళ్లే మార్గాలన్నీ మూసివేత

    February 2, 2021 / 03:09 PM IST

    all ways closed to cm jagan house: ఏపీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే మార్గాలన్నీ పోలీసులు మూసివేశారు. అమరావతిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లే రోడ్లను భారీ గేట్లతో పోలీసులు క్లోజ్ చేశారు. టీడీపీ నేతలు వస్తారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు �

    దక్షిణమధ్య రైల్వేలో 31 రైల్వే స్టేషన్లు తాత్కాలికంగా క్లోజ్

    January 29, 2021 / 05:26 PM IST

    railway stations temporarily closed :  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయం లేని కారణంగా..ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఫిబ్రవరి 01 నుంచి 29, ఏప్రిల్ 01 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూతపడుతాయని తెల

    అన్‌లాక్ 4.0 : ఏవి తెరుస్తారు? ఏవి తెరవరు?

    August 25, 2020 / 03:13 PM IST

    సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. అన్‌లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్-1 నుంచి అన్నీ తెరిచేస్తారనీ, ఇక అసలు ఎలాంటి కండీషన్లూ ఉండవని చాలా మంది సోషల్ మీడియాలో అసత్�

    అన్ లాక్ 3.0 : ఆగస్టు-31 వరకు విద్యాసంస్థలు మూత

    July 29, 2020 / 09:09 PM IST

    కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్‌లాక్‌ 2.0 గడువు ముగియనుండటంతో.. ఆగస్ట్-1నుంచి ప్రారంభం కానున్న అన్ �

10TV Telugu News