Home » CM Jagan Election Campaign
కల్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ ఎన్నికలు మీ భవిష్యత్ ను నిర్ణయించేవి అని జగన్ అన్నారు.
మ్యానిఫెస్టోలోని 99శాతం హామీలను అమలు చేశామన్నారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. ఈ రోజు పలమనేరు రోడ్ షోలో భాగంగా ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9.25 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి..
కేవలం పది రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండటంతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
రోజుకు మూడు సభలు చొప్పున సుడిగాలి పర్యటనలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్ లో ఆదివారం ఉదయం 10గంటలకు నిర్వహించే బహిరంగ సభతో ఈ ప్రచార భేరిని జగన్ మోహన్ రెడ్డి మోగించనున్నారు.
ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు జగన్.
26 జిల్లాల్లో సభలు, రోడ్ షో లలో పాల్గొననున్నారు. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.