Home » cm jagan
ఏపీలో వైసీపీ అధికారంలోకి నేటికి 100 రోజులైంది. ఈ వందరోజుల పాలనలో సీఎంగా జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు తీసుకున్నారు.
కులం పేరుతో దూషిస్తే.. ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఎం జగన్ హెచ్చరించారు. హోంమంత్రి సుచరితతో కలిసి తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి..సెప్టెంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ను కలిశారు. వినాయకుడి విగ్రహం వద్ద తనకు జరిగిన అవమానాన్ని ఎమ్మెల్యే శ్రీద
ఏపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందజేయనుంది. కొత్త ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అంశాలకు ఆమోద ముద్ర వేసింది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇసుక మాఫియా నియంత్రణకు చర్యలు తీసుకుంది. తక్కువ ధరకే ఇసుక అందించేలా ప్రణాళికి
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఏపీ పాలిటిక్స్లో ఈ సామెత మరోసారి నిజమైంది. ఒకప్పటి మిత్రులు గంటా, అవంతి మధ్య... ఇప్పుడు పచ్చగడ్డి
చంద్రబాబు మీద, ఓ కులం మీద కోపంతో జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, మంగళగిరి
ఏపీ రాజధాని అంశంపై రగడ కంటిన్యూ అవుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేక తరలిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. రాజధాని గురించి రోజుకో వార్త ప్రచారంలోకి
విడతల వారీగా మద్య పానం నిషేధమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యం షాపులు