cm jagan

    మంత్రి క్లారిటీ : సెప్టెంబర్ నుంచి అందరికీ రూ.10వేలు

    August 27, 2019 / 02:57 PM IST

    ఆశావర్కర్ల అనుమానాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. వారి అనుమానాలు తొలగించి క్లారిటీ ఇచ్చారు. ఆశా వర్కర్లకు గ్రేడింగ్, పాయింట్ల వ్యవస్థ లేదన్నారు.

    రాజధాని రైతులకు రిలీఫ్

    August 27, 2019 / 11:29 AM IST

    రాజధాని రైతులకు జగన్ ప్రభుత్వం ఊరట ఇచ్చింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు రూ.187.44 కోట్లు విడుదల చేసింది. 2019-20 సంవత్సరానికి రైతులకు కౌలు కింద

    జగన్ శుభవార్త : వారందరికీ రూ.10వేలు

    August 27, 2019 / 10:13 AM IST

    సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి, మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.

    సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు పంపిణీ

    August 27, 2019 / 09:43 AM IST

    సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్, రైతు భరోసాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

    ముఖ్యమంత్రి జగన్ ఇంటికి దగ్గరలో పేలుడు

    August 27, 2019 / 04:37 AM IST

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి దగ్గరలో పేలుడు సంభవించింది. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఉన్న బ్రహ్మానందపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యురిటీ ఉండే సీఎం జగన్ ఇంటికి సమీపంలో ఉన్న

    ప్రభుత్వానికి హెచ్చరిక : రాజధానిని తరలిస్తే ఆమరణ నిరాహార దీక్ష

    August 26, 2019 / 10:37 AM IST

    ఏపీ రాజధాని వ్యవహారం దుమారం రేపుతోంది. రాజధానిని అమరావతి నుంచి షిఫ్ట్ చేస్తారనే వార్తలు రాజకీయాలను వేడెక్కించాయి. ప్రకాశం జిల్లా దొనకొండని రాష్ట్ర రాజధానిగా

    ఢిల్లీకీ సీఎం జగన్

    August 26, 2019 / 01:03 AM IST

    ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. 2019, ఆగస్టు 26వ తేదీ సోమవారం ఉదయం ఏడున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఉదయం 11గంటలకు నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. సాయంత్

    వరదలు జగన్ ప్రభుత్వం కుట్ర : నా ఇంటిని, రాజధానిని ముంచడానికే

    August 23, 2019 / 08:28 AM IST

    కృష్ణా నది వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా వరదలు ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తు అని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా,

    ముగిసిన సీఎం జగన్ అమెరికా పర్యటన

    August 23, 2019 / 07:02 AM IST

    ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన ముగిసింది. భారత కాలమాన ప్రకారం ఆయన ఉదయం 7 గంటలకు చికాగో నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయవాడకు వెళుతారు. ఆగస్టు 15వ తేదీన అమెరికాకు సీఎం జగన్ వెళ్లిన సం�

    రాజధాని అమరావతే : సీఎం జగన్ ఆ రోజే చెప్పారట

    August 23, 2019 / 06:35 AM IST

    ఏపీ రాజధానిని జగన్ ప్రభుత్వం తరలిస్తుందనే వార్తలు చర్చకు దారితీశాయి. రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని మార్పుపై అనుమానాలను పెంచాయి. రాజధాని మార్పు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి

10TV Telugu News