Home » cm jagan
రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే చేస్తామని పేర్కొన్నారు. రైతుల భూసమస్యలకు పరిష్కారం చూపుతున్నామని వెల్లడించారు.
ప్రభుత్వ వైపల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్నవారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు..? ఇంకా కేసులు పెట్టి ఏం చేస్తారు..? అంటూ ప్రశ్నిం
చంద్రబాబుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. చంద్రబాబును ఇంకా జైల్లో పెట్టి హింసించాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీస సదుపాయాలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లిస్తున్నారు అంటూ సంచలన విమర్శలు చేశారు.
ఏపీ సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలిదీస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బస్ యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రెండో విడత బస్సు యాత్ర 175 నియోజకవర్గాల్లో సాగనుందని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
సీఎం జగన్ వైఖరి తితిలీ తుపాను సమయంలో చూశామని, అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతులు నష్టపోతే బైటకి వస్తారా అంటూ టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతికి రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జగన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నారా లోకేశ్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
గ్రామంలో మరికొందరు ఫొటోల స్థానంలో ఏకంగా ఆధార్ కార్డు అప్ లోడ్ అయిందని స్థానికులు తెలిపారు. ఓటర్ లిస్టులో ఇలా తప్పులతడక ఉంటే ఎలా అని, అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.