-
Home » CM Jaganmohan Reddy
CM Jaganmohan Reddy
సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడికేసులో విచారణ వేగవంతం.. మరో 16టీంలు ఏర్పాటు
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడికేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో 16టీంలను ఏర్పాటు చేసి విచారణలో వేగం పెంచారు.
సీఎం కార్యాలయంలోకి వెళ్లిన కంటైనర్పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఏమన్నారంటే?
కూటమి ఏర్పాటు తరువాత ప్రజలంతా వైసీపీ వైపు వస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
గతంలో ఎన్డీయేలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేశాడో చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
ఈనెల 14న వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం!
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
వైసీపీలోకి ముద్రగడ
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది.
వైసీపీలో ముద్రగడ చేరికకు ముహూర్తం ఫిక్స్? ఫోన్లో మాట్లాడిన వైసీపీ ఎంపీ
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ మంత్రి, ఏపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం..
యశస్వీ అరెస్టుపై స్పందించిన నారా లోకేశ్, అచ్చెన్నాయుడు.. మూల్యం చెల్లించక తప్పదంటూ వార్నింగ్
ఉగ్రవాదిని హింసించినట్లు యష్ తో సీఐడీ వ్యవహరించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
Pawan Kalyan : జగ్గూభాయ్, రౌడీ.. వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ రచ్చ
జగ్గూభాయ్, రౌడీ.. వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ రచ్చ
YS Jagan: రైతులకు గుడ్న్యూస్ .. అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. కళ్యాణదుర్గంలో రైతు దినోత్సవం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. కళ్యాణ దుర్గంలో రైతు దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు వెళ్తారు. ఈనెల 10వ తేదీ వరకు సీఎం జగన్ పర్యటన సాగుతుంది.
Andhra pradesh: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్.. కడప, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మరోవైపు కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు.