-
Home » CM Jaganmohan Reddy
CM Jaganmohan Reddy
సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడికేసులో విచారణ వేగవంతం.. మరో 16టీంలు ఏర్పాటు
April 15, 2024 / 11:41 AM ISTసీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడికేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో 16టీంలను ఏర్పాటు చేసి విచారణలో వేగం పెంచారు.
సీఎం కార్యాలయంలోకి వెళ్లిన కంటైనర్పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఏమన్నారంటే?
March 28, 2024 / 01:59 PM ISTకూటమి ఏర్పాటు తరువాత ప్రజలంతా వైసీపీ వైపు వస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
March 10, 2024 / 01:09 PM ISTగతంలో ఎన్డీయేలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం మేలు చేశాడో చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
ఈనెల 14న వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం!
March 10, 2024 / 10:19 AM ISTమాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
వైసీపీలోకి ముద్రగడ
March 6, 2024 / 12:37 PM ISTఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది.
వైసీపీలో ముద్రగడ చేరికకు ముహూర్తం ఫిక్స్? ఫోన్లో మాట్లాడిన వైసీపీ ఎంపీ
March 6, 2024 / 12:14 PM ISTఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ మంత్రి, ఏపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం..
యశస్వీ అరెస్టుపై స్పందించిన నారా లోకేశ్, అచ్చెన్నాయుడు.. మూల్యం చెల్లించక తప్పదంటూ వార్నింగ్
December 23, 2023 / 10:57 AM ISTఉగ్రవాదిని హింసించినట్లు యష్ తో సీఐడీ వ్యవహరించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
Pawan Kalyan : జగ్గూభాయ్, రౌడీ.. వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ రచ్చ
July 14, 2023 / 01:09 PM ISTజగ్గూభాయ్, రౌడీ.. వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ రచ్చ
YS Jagan: రైతులకు గుడ్న్యూస్ .. అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. కళ్యాణదుర్గంలో రైతు దినోత్సవం
July 8, 2023 / 08:55 AM ISTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. కళ్యాణ దుర్గంలో రైతు దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు వెళ్తారు. ఈనెల 10వ తేదీ వరకు సీఎం జగన్…
Andhra pradesh: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్.. కడప, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు..
April 19, 2023 / 10:06 AM ISTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మరోవైపు కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు.