Home » CM Revnath Reddy
ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందని, కానీ ఆమేరకు ప్రభుత్వం చర్యలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది.. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
హైదరాబాద్ నగరం ఇండియాలోని ఐదు మెట్రోపాలిటన్ నగరాల్లో ఒక ప్రముఖమైన నగరం.. మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో కాదు.. ప్రపంచంతోనే పోటీపడే స్థాయికి హైదరాబాద్ నగరం ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ 30ఏళ్లుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు.. గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తూ..
కాంగ్రెస్ మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం కులగణన అసెంబ్లీలో తీర్మానం చేశామని, కులగణన ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది.
13వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ మాట్లాడుతూ..
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ పదవికి రిజైన్ చేసేశారు.