Home » CM Revnath Reddy
ఇదిలాఉంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా సెంట్రల్ జీఎస్టీ అధికారులు... రాష్ట్ర ప్రభుత్వం వెంట పడుతున్నారు. ఎగవేసిన 1400 కోట్ల రూపాయల్లో సగం కేంద్రానికి వస్తుందనే ఆలోచనతో ఎగవేతదారుల పేర్లు చెప్పాలని సెంట్రల్ జీఎస్టీ అధికారులు కోరుతున్న�
తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఎనిమిది మందిని బదిలీ చేస్తూ శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదు, మీ కుటుంబానికే కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలను కప్పి పుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారిందని భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు చేరాల్సివుంది. ప్రస్తుతం 10 మంది చేరడంతో ఇంకా టార్గెట్ను చేరుకోడానికి 16 మంది చేరాల్సివుంది.
అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోకూడా ఫిరాయింపులను ప్రోత్సహించము అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారంటూ జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కేంద్ర పార్టీ అధిష్టానంకూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు రావడంతో ..
పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లింది రైతులకోసం కాదు.. ఇసుక, క్రషర్ దందాల కోసం పార్టీ మారాడంటూ జీవన్ రెడ్డి విమర్శించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంను నిలబెట్టుకుంటామని కేటీఆర్ అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీస్థానాన్ని గెలిచాం. ఇప్పుడు కూడా గెలుస్తామని చెప్పారు.