Home » CM
కందుకూరు : బిజీ బిజీగా వుండే సీఎం చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో కలిసి సరదా సరదాగా గోళీలాట ఆడారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చే
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో మరో పారిశ్రామిక దిగ్గజం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.70 వేల కోట్లతో డేటా, సోలార్ పార్క్ల ఏర్పాటుకు అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్�
కర్ణాటక సీఎం కుమారస్వామి మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆగవాళ్లు కూడా ఇంతలా మాటిమాటికి ఏడ్వరేమో అనే విధంగా కుమారస్వామి నెలకొకసారి అయినా కన్నీళ్లు పెట్టుకోవడంపై కర్ణాటక ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. అసలు కర్ణాటక సీఎం కుమారస్వామా, సిద్
భువనేశ్వర్ : ఇప్పుడు దేశంలో థర్డ్ ఫ్రంట్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అని ఒకరంటే..ఫెడరల్ ఫ్రంట్ అని మరొకరు ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు పార్టీ నే�
ఉత్తరప్రదేశ్ : ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరం (టెంపరరీ సిటీ) ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. దీనికి ప్రయాగ్ వేదికయ్యింది. యూపీలో జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం వేడుగ జరగనున్న క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరాన్ని ని
కర్నూలు: కర్నూల్ లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత రాజధానిని కర్నూల్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చినా అమరావతిలోనే రాజధానికి ఏర్పాటు చేయటం..కొంత వివాదంగా మారినా అది
అమ్మవారి ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ మద్యం పంచటం వివాదాస్పదంగా మారింది. సామాజిక సమ్మేళనం పేరుతో దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫుడ్ తో పాటు మద్యం బాటిళ్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట�
మస్కట్ : విదేశాలలో టీఆర్ఎస్ సంబురాలు అంబరాన్నంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయాన్ని ఒమాన్ దేశం మస్కట్ లో టీఆర్ఎస్ ఎన్నారై లు సెలబ్రేట్ చేసుకున్నారు. సెల్ ఒమాన్ శాఖ ఆధ్వర్యంలో ఈ సంబురాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎన్నికల్లో పోటీ తనకు సంతోషమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2019లో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల క్రమంలో రాజకీయాల్లో పలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్న�
టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్ను అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఇంటి �