Home » collapse
మమతా బెనర్జీ ప్రభుత్వం అన్ని పరిమితులను మించిపోయింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో టీఎంసీ విస్తృతంగా రిగ్గింగ్ను ఆశ్రయించకపోతే, బీజేప వేల స్థానాలను కైవసం చేసుకునేది
ప్రధాని మోదీ రూ.856 కోట్ల ఈ మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించారు. దీంట్లో భాగంగా సప్తరుషుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. 10 అడుగుల ఎత్తు ఉండే సప్తరుషుల విగ్రహాలు కూలిపోయాయి.
కార్టూన్స్, టీవీల వల్ల కలిగే మంచి ప్రయోజనాల్ని కూడా ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఉత్తర ప్రదేశ్, లక్నోలోని, హజ్రత్గంజ్ ప్రాంతంలో మంగళవారం నాలుగంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద �
చత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. మాలగావ్ లో గని కూలి ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకున్నారు.
అటు ఘటనా స్థలాన్ని పరీశిలించిన మంత్రి ఆదిత్య ఠాక్రే.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేస్తే వెంటనే భవనాలు ఖాళీ చేయాలని, లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని చెప్పారు.
కొలంబియాలో బుల్ ఫైట్ స్టేడియం. కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఒక భవనం బాల్కనీ కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించారు.
రద్దీగా ఉండే మార్కెట్లో హై వోల్టేజ్ కరెంట్ తీగలు తెగి పడి 24మంది మహిళలతో సహా 26మంది దుర్మరణం పాలయ్యాయి.మార్కెట్ లో సరుకులు కొనుక్కుని బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఈ దారుణం జరిగింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో వరుసగా భవనాలు కూలిపోతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగళూరులోని కమలా నగర్ లో నాలుగంతస్తుల భవనం ఓ పక్కకు ఒరిగింది.
జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని అదేశించారు.