Home » Comments
రాష్ట్రంలో 11 మంది ముఖ్యమంత్రులను చూశా..ఇలాంటి పనికిరాని సీఎంను ఇప్పుడే చూస్తున్నా…అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ప్రభుత్వం భయాందోళనలు సృష్టిస్తోందని..టెర్రరిస్టుల మాదిరిగా భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శల�
ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారన్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వ్యాఖ్యలను ఖండించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం ప్రతిపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. భవిష్యత్ కార్యా�
జేసీ ట్రావెల్స్ సీజ్ పై జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పేర్ని నాని. జేసీని వైసీపీలోకి రావాలని ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించారు.
త్వరలోనే ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ జోస్యం చెప్పారు. వైసీపీ పాలనపై పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్�
ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సమ్మెకు వెనక్కు తగ్గేది లేదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించింద�
మా తీరుపై నటుడు పృథ్వీ మండిపడ్డారు. తాను రాజీనామా చేస్తానని, ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు. ఈసీ మెంబర్ గా గెలిచినందుకు బాధ పడాలో..సంతోష పడాలో అర్థం కావడం లేదన్నారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరికి అవమానం జరిగిందని, ఆయన కంటతడి �
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని కోర్టు ఆదేశించింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కార్మికులకు సూచించింది.
చంద్రబాబు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. ప్రాంతీయ వాదానికి కాలం చెల్లిందన్నారు. ఏపీలో బీజేపీ గాంధీ సంకల్ప యాత్ర చేపట్టింది. ఈమేరకు నిర్వహించిన పాదయాత్రలో సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆ�
ఏపీ పోలీసులపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..ప్రతొక్కరి జాతకాలు తెలుసు..మంచికి మంచిగా ఉంటా..తమషా చేయాలని అనుకొంటే సాధ్యం కాదని పోలీసు వ్యవస్థకు చెబుతున్నా అంటూ వ్యాఖ్యానించారు. విశాఖపట�
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. చిత్రం బాగుందంటూ కితాబిచ్చారు. చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియచేశారు. ఈ మేరకు లోకేష్..ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బి అమితాబ్ �