Comments

    పోలవరంపై ప్రయోగాలు వద్దు – చంద్రబాబు

    August 23, 2019 / 12:58 AM IST

    పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. తాజా తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని.. ఈ జాప్యం ప్రాజెక్టుపై మరింత ప్రభావం చూపుతుం

    మోనార్క్‌గా వ్యవహరిస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం  : జూపూడి

    May 9, 2019 / 03:32 PM IST

    ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌ మండిపడ్డారు.  ఎల్వీ సుబ్రహ్మణ్యం మోనార్క్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎలక్షన్‌ కోడ్‌, సీఎం, సీఎస్‌, ఎన్నికల కమిషన్‌ విధులు, బాధ్యతలు, సంఘర్షణ అన్

    మళ్లీ అలా మాట్లాడవద్దు : మేనకాగాంధీకి ఈసీ వార్నింగ్

    April 29, 2019 / 12:19 PM IST

    కేంద్ర మంత్రి మేన‌కా గాంధీకి సోమవారం(ఏప్రిల్-29,2019) ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది.తమ పార్టీకి ఓటర్లు ఓటు వేసే విధానం ద్వారా  గ్రామాల‌ను ఏ,బీ,సీ,డీ కేట‌గిరీలు విభ‌జించి అభివృద్ధి ప‌నులు చేప‌డుతామ‌ని ఏప్రిల్-14,2019న ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్

    మోడీ,షా,యోగి కొత్త హెయిర్ స్టైల్ చూశారా!

    April 24, 2019 / 09:33 AM IST

    ప్రముఖ హేర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌ రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే హబీబ్ చేరిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్,తదితర బీజేపీ నాయకుల హేర్‌ స్టైల్స్‌ సడన్ గా

    ఆయనకు ముద్దు పెడతావా : ధోనీ భార్యపై నెటిజన్లు ఫైర్

    April 24, 2019 / 08:46 AM IST

     టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షిసింగ్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్ చేసిన ఓ పోస్ట్‌ పై నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సభ్యుడు మోను కుమార్‌ తో కలిసి దిగిన ఓ ఫోటోను సాక్షి ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్�

    జేసీ బరస్ట్ : తిండిలేనోడు కూడా ఓటుకి 5వేలు అడిగాడు.. ఎన్నికల ఖర్చు రూ.10వేల కోట్లు

    April 22, 2019 / 07:49 AM IST

    ఏపీ ఎన్నికల ఖర్చు ఎంత అంటే.. వేల కోట్లుగా చెబుతుంటారు.. వాస్తవంగా అయితే 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సంచలన కామెంట్లు చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అన్ని రాజకీయ పార్టీలు కలిపి.. 10 వేల కోట్లు పంచాయని.. ప్రతి ఒక్కరూ డబ్బులు అడిగినోళ్

    నవ్వాలా లేక ఏడ్వాలా! : అబ్దుల్లా కామెంట్స్ పై జయప్రద

    April 22, 2019 / 07:15 AM IST

    ఎస్పీ నాయకుడు అజంఖాన్ కుమారుడు అబ్దుల్లా తనను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జయప్రద స్పందించారు.తనకు నవ్వాలో లేక ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.తండ్రిలాగే కొడుకు అని ఆమె అన్నారు.అబ్దుల్లా ఇలా మాట్లాడతాడని తాను ఊహించలేదని ఆమె అన్నారు.అత�

    మోడీ లాంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరు : విజయశాంతి

    April 20, 2019 / 03:01 AM IST

    బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగు సినీ నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ లాంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరంటూ వ్యాఖ్యాలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 19, 2019)న కర్ణాటకలోని ముదోళ్‌లో నిర్వహి�

    ఇనుమెట్ల పోలింగ్ కేంద్రాన్ని ఆక్రమించాలని కోడెల కుట్ర : అంబటి

    April 11, 2019 / 10:12 AM IST

    టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ రావు తీరుపై వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాంబు ఫైర్ అయ్యారు. వైసీపీ ఓటర్లను భయపెట్టేందుకే కోడెల ఇనుమెట్ల గ్రామానికి వచ్చారని ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇనుమెట్ల పోలింగ్ కేంద్రాన్ని ఆక్రమించ

    ప్రజలను దగా చేసిన చంద్రబాబు : జగన్

    April 9, 2019 / 02:24 PM IST

    రాష్ట్ర ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు జగన్‌ విమర్శించారు. హామీలను అమలు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి చాలా మంది అద్దె నేతలను తీసుకొ

10TV Telugu News