Home » Comments
బీజేపీ నేతలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.
ఐదేళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
ఏపీ రాజధాని అమరావతిపై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఎంతో కాలం ఉండబోదనని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలున్నాయని, ఇప్పుడున్న ప్రభుత్వం రాకపోతే తప్పకుండా తరలివెళుతుందన్నార�
బీజేపీ నేతలకు ఐదేళ్లకొకసారి దేవుడు, రాముడు గుర్తొస్తాడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ (87) చిక్కుల్లో పడ్డారు. ఆయనను గవర్నర్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. మోడీ చేతిలో విజయసాయిరెడ్డి, జగన్ కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.
కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు ఏపీ సీఎం బాబు. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా బ్రేక్ ఇస్తారా ? జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడంటూ ఇటీవలే హెచ్చరించారు. జగన్ ప్రచారం ఆపేసి ఒకరోజంతా లోట�
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు జాబు రాలేదని.. లోకేష్ కు ఏకంగా మూడు ఉద్యోగాలు ఇచ్చారని షర్మిల అన్నారు.
సినీ నటుడు మోహన్ బాబు తమ కుటుంబానికి ఎలాంటి హానీ చేయలేదని..కేవలం బాబుతో కలవడమే చేసిన తప్పని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. తప్పని పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబుతో వెళ్లారని.. అందుకు కారణాలు ఇవే అంటూ చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల�
సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీకి స్టార్స్ క్యూ కడుతున్నారు.