Home » Comments
తెలుగు బుల్లితెరపై సంచలనం.. బిగ్ బాస్.. ఈ షో మూడవ సీజన్ ఇప్పుడు సాగుతుంది. ఇప్పటికే డెబ్బై రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఈ షో గురించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బిగ్బాస్ 3’ రియల
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరికొత్త వివాదానికి తెరలేపారు. విశాఖపట్నంలో కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్న ఆయన వాలంటీర్ల జాబ్లపై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల జాబ్లన్నీ పార్టీ కార్యకర్తలకే ఇ�
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చదొంగలకు అమరావతి తప్ప మరేదీ పట్టదంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచం నుండి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ. రాజధాని అక్కడ వద్దు అని గతంలో పవన్ చెప్పలేదా ? మళ్లీ ఇప్పుడు అక్కడే రాజధాని అంటున్నారని..5 వేల ఎకరాలు మాత్రమే చాలు అనలేదా సూటిగా ప్రశ్నించారాయన. రాజధ�
సీఎం జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ఇంకా కొంత సమయం తీసుకుంటామన్నారు. ప్రతి నెలా ప్రకటించిన పథకాలు అనేది ప్రకటనలకు కాదు.. ఆచరణలో కావాలన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోమన్న పవన్.. గత ప్రభ�
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత..ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని శ్రీనివాస్ ఆరోపించాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ల
సీఎం జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫైర్ అయ్యారు. పాలనా అంతా వైఫల్యాల పుట్టా అంటూ విమర్శించారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇంత రాక్షస ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని మరోసారి చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఛ�
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. వైసీపీపై పవన్ చేస్తున్న విమర్శలను ట్విటర్ వేదికగా ఆయన ఖండించారు.
కాంగ్రెస్ పార్టీపై హోంమంత్్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆదివారం(సెప్టెంబర్-1,2019)మహారాష్ట్రలోని దాద్రా అండ్ నగర్ హవేలీలో జరిగిన ర్యాలీలో అమిత్షా పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రజలనుద్దేశించి అమిత్ షా మాట్లాడారు. అమిత్ షా మాట్లాడుతూ…కాంగ్రెస్ �
ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పెద్దరికం నిలబెట్టుకోవాలన్నారు. జగన్ మాయలో పడొద్దని హితవు పలికారు.