Home » Comments
హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్ పర్యటనకు వెళ్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే చెప్పేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని గొంతులు చించుకుంటున్న టీడీపీకి.. అంత సీన్ లేదని తేల్చిపారేశారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోక
ఆ వీడియో నాది కాదు..అలాంటి మాటలు మాట్లాడలేదు..వీడియోను ఎడిట్ చేశారు…దీనికి కారకులైన వారిని కనుక్కొని అరెస్టు చేయండి అంటూ టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఇచ్చిన కంప్లయింట్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమగోదావరి వైఎస్ఆ�
అమరావతి : హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. అమరావతిలో ఫిబ్రవరి 20 బుధవారం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహి
ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ అని విమర్శించారు.
మంత్రి గంటా శ్రీనివాస్ రావుపై వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
తన పరిస్థితి రేప్ బాధితురాలిలా తయారైందంటూ మంగళవారం(ఫిబ్రవరి-12,2019) కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ చుేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో బుధవారం(ఫిబ్రవరి-13,2019) స్పందించిన రమేష్ కుమార్..తన కామెంట్లు ఎమ్మెల్యేలను భాధించి ఉంటే క్షమాపణలు చ�
ఢిల్లీ : రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాఫెల్ ఒప్పందంలో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ లో భారీ ధర్నా నిర్వహించా�
అనంతపురం : ’మీకు తగిలిన ప్రతీ గాయం..నా గుండెకు తగిలింది…అధికారంలోకి వచ్చాక మీ అందరినీ నేను ఆదుకుంటాను’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అనంతపురంలో సమర శంఖారావ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తాము అధికారానికొస్తే అక్రమంగా పెట్టిన దొంగ కే�
ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.