Home » Comments
బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉత్తరప్రదేశ్ రోహనియా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్ సింగ్.60 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ గా కనిపించేందుకు మాయావతి రోజూ ఫేసియల్ చేయించుకుంటారని,జుట్టుకు రంగు వ�
వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి, కులపిచ్చి లేని పాలన అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ అన్నారు.
కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు..పిచ్చిపిచ్చిగా చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
వైఎస్ జగన్ పై గెలవలేకే చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.
కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని �
దేశంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
గుంటూరు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజధాని అమరావతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వారం రోజులు అధికార, విపక్షాలు మాటలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలు దుమరాన్ని రేపుతున్నాయి. ఇవే ఇపుడు అధికార పార్టీకి వరంలా మారాయి
ఊహలు గుసగుసలాడె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ రాశీఖన్నా. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడినా.. అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే అందుకు కారణం ఆమె వ్యక్తిత్వమేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రాశీఖన్నా ఓ ఇం�
అమరావతి : ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చాడు. మమ్మల్ని విమర్శించే హక్కు మోడీకి లేదన్నారు. సరిహద్దులో యుద్ధం జరుగుతుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తనను విమర్శించడానికే మోడీ విశాఖకు వచ్చారని పేర్కొన్నారు. పాక్ తో యుద్ధ�
ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై పలువురు కుట్రలు పన్నుతున్నారంటూ గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్న ఏపీ సీఎం బాబు విమర్శలకు మరింత పదును పెట్టారు. మోడీ, జగన్, కేసీఆర్లు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీతో కుట్రలను ప్రారంభించారని సంచలన ఆరోపణలు చేశా