Home » Commission
లోకల్ డ్రింక్స్ను ప్రోత్సహించడం వల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని హెచ్ఈసీ తన సూచనల్లో పేర్కొంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో పొదుపు చర్యలు
దక్షిణ కొరియాలోని పార్లమెంటరీ కమిటీ యాప్ డెవలపర్లైన.. గూగుల్, యాపిల్ సంస్థలకు షాక్ ఇచ్చింది.
దక్షిణకొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీజేపీ ఒకటంటే, వైసీపీ రెండు అంటోంది. బీజేపీ, వైసీపీ నేతల మధ్య
ఏపీ సీఎం జగన్కు ‘విచక్షణాధికారం’ వెంటాడుతోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలకు విచక్షణాధికారం అనే అంశం మోకాలడ్డుతోంది. ఈ మధ్యకాలంలో ఏపీలో విచక్షణాధికారం అనే అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు �
ఎన్నోఏళ్లుగా తాను స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ నమ్మిస్తూ వచ్చిన గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్ జీ అసలైన నేతాజీ కాదని తేలిపోయింది.
చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కృత్రిమ సూర్యుడు 2020లో వినియోగం రానున్నట్లు తెలుస్తోంది. దీనిని హెచ్ఎల్-2ఎం టోకామాక్ అని పిలుస్తున్నారు.
విజయవాడలోని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్పై హోటల్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10 శాతం కమిషన్ తీసుకున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్..
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారంచేశారు. మంత్రి తానేటి వనిత పద్మతో ప్రమాణం చేయించారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణమండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పల�
హైదరాబాద్ : ఒక్కరోజే టీఎస్పీఎస్సీ పెద్ద ఎత్తున్న ఫలితాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం 2 వేల 528 పోస్టుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, టీచర్ రిక్రూట్ మెంట్ ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాటితో కమిషన్ ఇప్పటి వ
హైదరాబాద్ : హైదరాబాద్ : పరిశుభ్రమైన హైదరాబాద్ కోసం GHMC అధికారులు కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా..రోడ్లమీద చెత్త , డెబ్రిస్ వంటివి వేసినా.. బహిరంగ మూత్ర విసర్జన చేసినా జరిమానాలు విధిస్తోన్న జీహెచ్ఎంసీ రోడ్లను ఇష్టానుసారం �