Home » companies
Companies use this pixel trackers : డిజిటల్ ప్రపంచమంతా నిఘా నీడలోనే నడుస్తోంది. మనకు తెలియకుండానే మన డిజిటల్ డేటా ట్రాక్ చేస్తున్నారనే విషయమే గ్రహించలేకపోతున్నాం.. ఇమెయిల్ అకౌంట్లకు పంపిన మెసేజ్ల ట్రాక్ చేస్తున్నారనే గ్రహించేలేరు. స్పై పిక్సెల్స్ అని పిలిచే క
Hydrogen As Fuel: పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వనరు వాడాలని ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు చేసింది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల నుంచి మరో అడుగు ముందుకేయనున్నారు. ఇక భవిష్యత్ మొత్తం ఇందనంగా హైడ్రోజన్ నే వాడ�
Japanese work week : జపాన్లో నాలుగు రోజులు వర్కింగ్ డే పాలసీ అమల్లోకి రానుంది. ఇప్పటికే అక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేసిన మూడు రోజుల వారాంత సెలవుల విధానం విజయవంతం కావడంతో దీన్ని అమలు చేయాలంటోంది అక్కడి ప్రభుత్వం. దీనిపై చట్టం తీసుకురావడానికి బిల్లు ప్�
reliance-bp-start-gas-production : ఆంధ్రప్రదేశ్ తీరంలోని కృష్ణా-గోదావరి బేసిన్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance) మళ్లీ గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించింది. కేజీ-డీ6 (KG D – 6) క్షేత్రంలోని ఆర్-క్లస్టర్ నుంచి కొత్తగా గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించినట్టు కంప�
white-collar job market : కరోనా సంక్షోభంతో ప్రధానంగా ఐటీ సహా ఇతర రంగాల సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చింది. రానురాను లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేయడంతో పలు టాప్ కంపెనీలు, ఇతర స్టార్టప్ కంపెనీల్లో
First corona vaccine : ఇప్పుడిప్పుడే పారిశ్రామిక, కార్పొరేట్ రంగం కుదుటపడుతోంది. తమ ఉద్యోగుల కోసం కరోనా వ్యాక్సిన్ ను ఎక్కడి నుంచైనా కొనడానికి పలు కీలక సంస్థలకు అనుమతినివ్వడానికి సానుకూలంగా ఉంది. ప్రధాన ఆర్థిక రంగాలు కరోనాతో ఇబ్బంది పడకూడ�
భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వ్యాపార యూనిట్లు మొత్తాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా మోటారుసైకిల్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ వెల్లడించింది. ఈ ప్రక్రియలో భాగంగా, బావాల్ (హర్యానా) లోని తన తయారీ కేంద్రాన్ని మూసివేయాలని, గుర్గావ్లోని తన అమ్మకప�
ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళుతామని కరోనా వ్యాక్సిన్ రూపొందించే కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు ప్రతిజ్ఞ చేశాయి. పెద్ద సంఖ్యలో వాలంటీర్లపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు సురక్షితం అని తేలితేనే నియంత్రణ సంస్థల ఆ�
ఏపీతో మరో 2 దిగ్గజ కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ‘‘వైయస్సార్ చేయూత’’ద్వారా మహిళా సాధికారికతకు మరో 2 దిగ్గజ కంపెనీలు తోడ్పాటు అందించనున్నాయి. ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్ రిటైల్– జియో, అల్లాన కంపెనీల అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమం�
కరోనా మహమ్మారి (కొవిడ్-19) యావత్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోటి 70లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 6లక్షల మంది మృత్యువాత ప