Home » companies
చైనాలో తయారీపై ఆధారపడటాన్ని తగ్గించే కొత్త కార్యక్రమంలో భాగంగా జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన ఫ్యాక్టరీలు చైనా నుండి బయటికి తరలించడానికి మరియు స్వదేశానికి లేదా ఆగ్నేయాసియాకు తమ స్థావరాలను మార్చుకోవటానికి జపా�
లాక్ డౌన్ సడలింపు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు ఎఫ్ఎంసిజి దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయి. ఏప్రిల్- జూన్ మధ్య దాదాపు 30 నుండి 45 రోజుల అమ్మకాల నష్టం ఉండగా… పట్టణ డిమాండ్ను అధిగమిస్తూ రురల్(గ్రామీణ)డిమాండ్ మరింత స్థిర�
ప్రభుత్వ ప్రైవేటు సంస్థ(PPP) ద్వారా 100 మార్గాల్లో 151 రన్ రైళ్లను నడపడానికి సన్నద్ధమవుతున్నందున ప్రయాణీకుల నుంచి వసూలు చేయాల్సిన ఛార్జీలను నిర్ణయించే స్వేచ్ఛను భారత రైల్వే ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ప్రైవేట్ రైళ్లల
దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత దృష్ట్యా అత్యంత పాపులర్ అయిన టిక్టాక్, UC బ్రౌజర్తో సహా 59 యాప్స్ చైనీస్ యాప్లను భారత్ నిషేధించింది. లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ప్రతిష్టంభన, గల్వాన్ లోయలో చైనా దళాలతో 20 మంది భారత ఆర్మీ సిబ్�
కరోనా వైరస్ మమమ్మారి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. చైనా పై ప్రపంచ దేశాలు ఒకింత కోపంగా ఉన్నాయి. దీనికి కారణం చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూడటమే. అక్కడ పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. ప్రజల ప్రా
లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.
కొరోనా వైరస్ భయం కారణంగా రెవెన్యూ శాఖ అందించే సమన్లు పాటించటానికి చాలా కంపెనీలు, ఎగుమతిదారులు, బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు నిరాకరించాయి. COVID-19 భయం కారణంగా ఎగ్జిక్యూటివ్స్ ఎవరూ రెవెన్యూ అధికారులను కలవలేరు అని పేర్కొంటూ ఈ కంపెనీలు ట్య�
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. చంద్రబాబు మాజీ పీఎస్తో పాటు ఏపీ, తెలంగాణలోని కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది.
అరవింద్ కృష్ణ (IBM) : అరవింద్ కృష్ణ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్(IBM) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) గా నియమితులయ్యారు. కృష్ణ ఐఐటీ కాన్పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఇల్లినాయిస్ యూనీవర్శీటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీని పూర్తి �
రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై చెత్త వేయడం, సామాజిక బాధ్యత చూపించని వారిపై భారీ జరిమానా పడింది. ఏడు సంస్థలకు గానూ రూ. 1.48 కోట్లు విధించింది జీహెచ్ఎంసి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ విశ్వ