Home » compensation
కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో అనే విషయంపై ఆరు వారాల్లోగా నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంకు చెందిన దళిత మహిళ అంబడిపూడి మరియమ్మ కుటుంబాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు.
జీతభత్యాల విషయంలో గూగుల్ ఓ అడుగు ముందుకు వేసింది. కొత్తగా ఓ ‘టూల్ కిట్’ను ప్రవేశపెట్టింది. వర్క్ లోకేషన్ టూల్ గా పిలవబడనుంది.
కరోనాతో చనిపోయిన కుటుంబాలకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
ఆరేళ్ల పసిబాలుడిపై జరిగిన అత్యాచారం కేసు విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు : కాలాన్ని వెనక్కి తిప్పి.. బాధితుడిపై జరిగిన నేరాన్ని చెరిపేయలేం..కానీ మానసిక..ఆర్థిక భత్రత ఇవ్వగలం అంటూ అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది..
తమిళనాడు రాష్ట్రంలో వైరస్ సోకి..43 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ - 19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
ఆస్ట్రేలియా రక్షణ మంత్రి లిండా రేనాల్డ్స్..అత్యాచార బాధితురాలకి నష్టపరిహారం చెల్లించారు. సాక్షాత్తూ రక్షణ కార్యాలయంలో పనిచేస్తున్న బ్రిట్నీ హిగ్గిన్స్ అనే మహిళా ఉద్యోగి ఇటీవల తనపై అత్యాచారం జరిగిందని ఆ విషయాన్ని ఉన్నతాధిక
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ జరిగి రెండున్నర ఏండ్ల తర్వాత..గర్భం దాల్చడంతో అవాక్కయ్యింది.
Krishnarampally project’s victims protest for Compensation in Nalgonda : నల్గొండ జిల్లా మర్రిపాడు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణారాంపల్లిలో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చేవరకూ కృష్ణారాంపల్లి ప్రాజెక్టు పనులు జరగనివ్వమని 300 మంది నిర్వాసితులు భీష
False Murder: మర్డర్ కేసులో నిందితులను కాకుండా ఇతరులను శిక్షించినందుకు గానూ.. ఒక్కొక్కరికి రూ.2.5లక్షల చొప్పున ఇద్దరికి రూ.5లక్షలు ఇవ్వాలని ఒడిశా మానవ హక్కుల కమిషన్ పోలీసుని ఆదేశించింది. పైక్మాల్ పోలీసులు ఆ వ్యక్తులను ఓ బాలుడ్ని హత్య చేసిన కేసులో 2016లో