Home » compensation
గాలి వానతో తెలంగాణలో 2,58,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, మామిడి వంటి పంటలకు నష్టం కలిగింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం అందిస్తాం. పంట నష్ట పరిహారం కింద రూ.250 కోట్లు విడుదల చేస్తున్నాం.
మంగళవారం బెంగళూరు నగరంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మోటార్సైకిల్పై పడింది. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని(28), ఆమె కుమారుడు విహాన్(2.5) మరణించారు. భర్త లోహిత్ సోలాక్తో కలిసి ఉద్యోగానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కూ�
తను ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేయలేదని జొమాటో సంస్థపై కేసు వేశాడు ఒక లా స్టూడెంట్. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నష్టపరిహారం చెల్లించాలని జొమాటోను ఆదేశించింది.
తాను డ్రైవర్ పోస్టుకు అప్లై చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘‘డ్రైవర్లుగా మగవారు మాత్రమే ఉండడాన్ని నేను గమనించారు. కానీ నేను మహిళ కావడం వల్ల ఆ ఉద్యోగం పొందలేకపోయాను. కానీ డోమినోస్ ప్రకటనలో అలా లేదు’’ అని పేర్కొంది. ఈ విషయమై ఆమె లీగల్గా ముందు�
ఏపీలో భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అతలాకుతం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులపైనా..కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా జిల్లాల కలెక్ట
ఆటో ప్రమాద ఘటనపై సీఎం వై.ఎస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
గతేడాది డిసెంబర్లో హైటెక్ సిటీ కొండాపూర్లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై ధర్మాసనం గతంలో సుమోటోగా విచారణకు స్వీకరించింది.
కరోనాతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.50వేలు పరిహారంగా ఇవ్వనుంది. దీనికి సంబంధించి దరఖాస్తులు కోరింది.
శివకాశి బ్లాస్ట్లో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు..