Home » compensation
ఈ ఆలయానికి ప్రతి రోజూ 3వేల నుంచి 4వేల మంది వరకు భక్తులు వచ్చేవారు. శనివారం రోజున మాత్రం అంచనాలకు మించి ఏకంగా 20వేల మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇది నిర్వాహాకుల చౌకబారు కుట్ర. ఇందులో వారి నేరపూరిత నిర్లక్ష్యం ఉందని ఆయన ఆరోపించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు.
Telangana Govt : భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం కింద 1.30 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.
పాశమైలారం బాధితులకు తెలంగాణ సర్కార్ తక్షణ సాయం అందజేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరింది.
విపత్తుల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ ఏడాది జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
Srikakulam Consumer Panel : సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి రోగి చావుకి కారణమైన ఆసుపత్రికి షాక్ ఇచ్చింది వినియోగదారుల ఫోరం.
సెప్టెంబర్ 1, 2016 నుంచి ఏటా 11 శాతం వడ్డీతో పశ్చిమ బెంగాల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి టాటా మోటార్స్ రూ.765.78 కోట్లను రికవరీ చేసుకోవచ్చని ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది