Home » compensation
Isro’s Antrix to pay $1.2 bn to Devas 2005 నాటి శాటిలైట్ ఒప్పందం రద్దుకి సంబంధించి బెంగుళూరుకు చెందిన స్టార్టప్.. దేవాస్ మల్టీమీడియాకు 1.2బిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన వాణిజ్య శాఖ యాంత్రిక్స్ కార్పొర�
svims covid hospital incident: చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్ పద్మావతి కోవిడ్ ఆస్పత్రి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి జగన్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రాధిక కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ప్రకటించింది. గాయపడిన ఇద్దరికి రూ.2లక్షల చొప్పున ఆర్�
Krishnam Raju – Ashwini Dutt: కేంద్ర మాజీ సహాయ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు ఇచ్చిన భూముల్లో తమ
పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో ఎవరైనా జర్నలిస్టు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం ప్రకటించారు. గుర్తింపుపొందిన(అక్రిడేటెడ్) జర్నలిస్టులకు ఇది వర్తించ�
విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు సీఎం జగన్ పరిహారం విడుదల చేశారు. సోమవారం(మే 18,2020) బాధితులతో
ప్రాణాంతకమైన కరోనా వైరస్ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్తో
ఏపీ సీఎం జగన్.. కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యంపై
GST నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేశారు. ఢిల్లీ, పంజ
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాలు జల్లు కురిపించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. సెప్టెంబర్ నెల జీత�
మహిళా శిశు సంక్షేమ శాఖ రేప్ బాధితుల సహాయార్థం రూ.10లక్షలు అందించనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లబ్ధి పొందేవారిని వెతికే పనిలో పడ్డారు. పుణెలో 32మంది అత్యాచార బాధితులు ఉండగా వారికి అందజేయాలని ప్రభుత్వం యత్నిస్తోంది. మహిళా శ�