-
Home » CONDOLENCE
CONDOLENCE
38మంది మృతి.. విజయ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్..
ఇది నిర్వాహాకుల చౌకబారు కుట్ర. ఇందులో వారి నేరపూరిత నిర్లక్ష్యం ఉందని ఆయన ఆరోపించారు.
ఒక్కొక్కరికి రూ.10లక్షలు.. కరూర్ తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు.
నా గుండె ముక్కలైంది.. కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ ఫస్ట్ రియాక్షన్..
గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని విజయ్ అన్నారు.
కరూర్ తొక్కిసలాట ఘటన.. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు..
మధ్యాహ్నమే విజయ్ మీటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల విజయ్ లేటుగా వచ్చారు.
కరూర్ తొక్కిసలాట ఘటన.. ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..
ఊహించని విధంగా ర్యాలీకి 50వేల మందికిపైగా జనం వచ్చినట్లు సమాచారం. పరిమితికి మించి జనం రావడంతో..
మన్మోహన్ సింగ్ మృతిపట్ల పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం, వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం..
కృష్ణంరాజు మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.
Chiranjeevi : శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. సినీ పరిశ్రమకు తీరని లోటు
శివశంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివశంకర్ మాస్టర్ ఒక పక్క వ్యక్తిగతంగా, మరో పక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు.
CM Jagan : పునీత్ రాజ్కుమార్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది
ఏపీ సీఎం జగన్ పునీత్ కుమార్ మరణంపై స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా సంతాపం తెలియజేశారు. పునీత్ కుటుంబసభ్యులకు..
CM KCR : బాల్క సుమన్ను పరామర్శించిన సీఎం కేసీఅర్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈరోజు బాల్కసుమన్ ను పరామర్శించారు. బాల్కసుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.