Home » Cong leader Rahul Gandhi
గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్, యంగ్ ఇండియాకు చెందిన రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా మరో యాత్రను చేపట్టనున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట రాహుల్ మరోసారి ప్రజల్లోకి రానున్నారు.
వీరేందర్ అఖారాకు వెళ్లిన రాహుల్ బజరంగ్ పునియాతో పాటు ఇతర రెజ్లర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. కొన్ని వ్యాయామాలు చేశారు. రాహుల్ రాకపై బజరంగ్ పునియా మాట్లాడుతూ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారరంగంలోకి దిగారు....
హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు,ఆల్ ఇండియా మజిలీస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. లోక్సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్లో కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చ�
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ గాంధీ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తో కలిసి మటన్ వండిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోదీ వంటగదిలో గరిటె తిప్పిన వీడియో హల్ చల్ చేస్తోంది....
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి తన సొంత లోక్సభ నియోజకవర్గమైన వయానాడ్ కు బయలుదేరారు. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై లోక్సభ ఎంపీగా సస్పెండైన రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ తర�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని కరోల్బాగ్ మార్కెట్లోని బైక్ మెకానిక్లను కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు..