-
Home » Congress MLAs
Congress MLAs
ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సైడ్ చేశారా? ఎవరా ఇద్దరు.. జూబ్లీహిల్స్ ప్రచారంలో కనిపించనిది అందుకేనా..
హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హోటల్లో మకాం పెట్టి..అసమ్మతి గళం వినిపిస్తున్నట్లు బయటకు వార్తలు రావడంతో సీఎం రేవంత్ అసంతృప్తికి గురయ్యారట.
Congress: రూ.25 కోట్లు.. యెన్నం డిమాండ్ వెనుక మర్మమేంటి?
యెన్నం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ప్రత్యేక ఏజెండా ఉందా?
అధికార కాంగ్రెస్ను టెన్షన్ పెడుతోన్న స్థానిక పోరు.. జంపింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా
పార్టీలో కూడా జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న గొడవలపై చర్చ నడుస్తోంది. పాత నేతల వర్గీయులకు 80 శాతం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి 20 శాతం అవకాశాలు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
Telangana Speaker: ఫిరాయింపులపై యాక్షన్ షురూ చేసిన తెలంగాణ స్పీకర్.. ఆ పది మందికి నోటీసులు..! ముగ్గురిపై వేటు? ఇప్పుడు దీనిపైనే ఉత్కంఠ
ఆ అవకాశమే ఇవ్వొద్దని స్పీకర్ అనుకుంటే..దానం, కడియం, తెల్లం మీద వేటు వేయకతప్పదన్న చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ సీటు ఖాళీగా ఉంది.
వరంగల్ కాంగ్రెస్లో గ్రూప్ వార్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు
"బయట పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు ఇజ్జత్ ఉంటే మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి" అని అన్నారు.
కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా ఎమ్మెల్యేల న్యాయపోరాటం.. సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? అసలు వారి టార్గెట్ ఎవరు?
ఎమ్మెల్యేలు కోర్టు తలుపు తట్టడం వెనుక ఒక మంత్రి హస్తం ఉందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. సదరు మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేనే ఈ మంత్రాంగం నడుపుతున్నారట.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అందుకే సీరియస్ అయ్యారా?
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కొందరు లోలోపల మాట్లాడుతుండగా.. మరికొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నేతలు, ఎమ్మెల్యేలు అయితే కొంతకాలంగా బీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారనే డౌట్ సీఎంకు ఉందట.
మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం
మాట నిలబెట్టుకుందామని, కష్టపడి పనిచేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.
రేపు ఢిల్లీకి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
రేపు ఢిల్లీకి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా తీసుకురావాలి.. వాటిని కూల్చేయాలి: కాంగ్రెస్ నేతల విజ్ఞప్తులు
వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు.