Home » Congress
కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వారికంటే ఇతర పార్టీల నుంసీ వచ్చినవారి పెత్తనమే పార్టీలో ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తంచేశారు తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు. రేవంత్ రెడ్డి అభిమానులు ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని, తనకు ఇప్పటికే రెండుస�
2020-21 ఆర్థిక సంవత్సరాన్ని--"నాలుగు దశాబ్దాలలో ఆర్థిక వ్యవస్థ యొక్క చీకటి సంవత్సరం"గా అభివర్ణించారు మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ ఎంపీ పీ చిదంబరం.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కోదండరామ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఈటల ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు ఈటల బీజేపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయి�
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో మలుపులు తిరుగుతున్నాయి. అనుచరులతో ఈటల రాజేందర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతల ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే బీజేపీ నేతల నుంచి ఈటలకు ఆహ్వానం అందినట్లు
కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మౌనం దాల్చారని, ఆమె ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది.
కేరళలో వరసగా రెండో సారి అధికారాన్ని అందుకుని చరిత్ర సృష్టించిన సీఎం పినరయి విజయన్.. తన కొత్త కేబినెట్ కూర్పుతో మరో చరిత్ర లిఖిస్తున్నారు. గత కేబినెట్లో ఉన్న వాళ్లందర్నీ పక్కన పెట్టి.. పూర్తిగా కొత్త వాళ్లను తీసుకుంటున్నారు.
కరోనా రెండో దశ ఇప్పుడు భారతదేశానికి ఊపిరాడకుండా చేస్తోంది.
కరోనా మహమ్మారి మరో రాజకీయ ప్రముఖుడిని బలి తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాతవ్ (46) ఆదివారం(మే 16,2021) ఉదయం కన్నుమూశారు. రాజీవ్ సాతవ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థతే కారణమని సోమవారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)ఆరోపించిన విషయం తెలిసిందే.