Home » Congress
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీ జరగనున్న నేపథ్యంలో దేశంలో అందరి దృష్టి తెలంగాణపై పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పుడు పోలింగ్ ముగిసింది. ప్రస్థుతం నవంబర్ 30వతేదీన తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ జరగనుం
కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రియాంక ప్రశంసలు కురిపించారు. అనంతరం ఆమె ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అంటూ తెలుగులో నినాదాలు చేశారు
గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కుతుందా? కారు జోరు కొనసాగనుందా? ఎంఐఎం అడ్డాలో ఇంకెవరైనా అడుగుపెట్టగలరా? నగరంలోని కీలకమైన 15 నియోజకవర్గాలపై స్పెషల్ అనాలసిస్ బ్యాటిల్ ఫీల్డ్ లో..
కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదని, అలాంటి పార్టీ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చుపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన, కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలని ఓటర్లకు సూచించారు.
తెలంగాణలో పదేళ్లలో జరగని అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తామని హామీ ఇచ్చారాయన. ప్రజలు కలలు కన్న తెలంగాణని నిర్మిస్తామన్నారు.
ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య హీట్ పుట్టిస్తుంటే..తాజాగా రైతు బంధు ఆ వేడికి మరింత వేడిని రాజేసింది. రైతు బంధు సాయం పంపిణికి ఈసీ ఉపసంహరించుకుంటు చేసిన ప్రకటన రాష్ట్రంలో మాటల దాడికి కారణమైంది.
కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రియాంక ప్రశంసలు కురిపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ఆమె తెలుగులోనే సభికులతో కలిసి వినిపించారు.
ఏఐఎంఐఎం మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. గతంలో గెలిచిన 7 స్థానాలు తిరిగి గెలుస్తామని, అయితే ఈసారి పోటీకి దిగుతున్న మరో రెండు స్థానాల్లో కూడా విజయం సాధిస్తామని ఓవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని అన్నారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతోందని తెలిపారు.