Home » Congress
KTR On Revanth Reddy Win : డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నాం. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డులు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం.
PM Modi Telangana Tour : మ. 2.15 గంటల నుండి 2.55 గంటల వరకు 30 నిమిషాల పాటు కామారెడ్డి సభలో పాల్గొంటారు. 5గంటల 45 నిమిషాల నుండి ప్రధాని మోదీ షెడ్యూల్ రిజర్వ్ చేసి పెట్టిన పీఎంఓ.
Triangle Fight In Nalgonda : ఒకప్పుడు ఎర్రజెండా రెపరెపలాడిన నేలపై హస్తం హవా నడుస్తుందా? కమలం వికసిస్తుందా? అభివృద్ధే ప్రచార అస్త్రంగా దూసుకెళ్తున్న గులాబీ పార్టీ మళ్లీ గుబాలిస్తుందా?
Revanth Reddy On CM KCR Defeat : కేసీఆర్ ఓడితే ఫామ్ హౌస్ లో పండటం కాదు, నువ్వు దోచుకున్న లక్ష కోట్లు గుంజడం ఖాయం. కేసీఆర్ తింటే బకాసురుడు, పంటే కుంభకర్ణుడు.
రేవంత్ భూకబ్జాలు చేస్తాడని.. అటువంటి వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నాడని కానీ రేవంత్ సీఎం కాలేడు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసేస్తారని చెప్పారని..ధరణిని తీసివేసి ‘భూమాత’ అని పేరు పెడతారట..అది భూమాతనా..? భూ మేతనా..? అంటూ ప్ర�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పక్షాలు వారి మ్యానిఫెస్టోల్లో వాగ్ధానాల వర్షం కురిపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే వాటికి నిధులు ఎలా సమకూర్చుకుంటారనేంది ప్రశ్నా�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మందికి నేర చరిత్ర ఉందని ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో
Dubbak Constituency Politics : మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం వైపే వుంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు
Maheshwaram Assembly Constituency : మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం వైపే ఉంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వా�
Nalgonda District Political Scenario : గత ఎన్నికల్లో భంగపాటుకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి వంటి వారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.