Home » Congress
కడుపులో చిచ్చు పెట్టి..కళ్లు తుడవ వస్తారా..?చంపిన వారే. సారీ చెప్తున్నారు మండిపడ్డారు.హిరోసిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసిన అమెరికా సారి చెప్పినట్టు ఉందంటూ విమర్శించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ప్రధాన రాజకీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే అధికార భారాస ఎన్నికల హామీ పత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది. భారాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఓటర్ల�
Minority Voters Influence : ఏయే నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని మైనార్టీ ఓటర్లు డిసైడ్ చేయనున్నారు?
వారు వేరుగా లేరు, ఒకటిగానే ఉన్నారు, ఒకటిగానే ఉన్నారు. కలిసే ఎన్నికలకు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కలిసే కాంగ్రెస్ పార్టీని ఘనమైన మెజారిటీతో గెలుస్తారు. క్లీన్ స్వీప్ చేస్తారు
ఈ నేతలందరికీ సుఖ్జీందర్ సింగ్ రంధావా కొద్ది రోజుల క్రితం చివరి అవకాశం ఇచ్చారు. తద్వారా వారు తమ నామినేషన్ను ఉపసంహరించుకోవచ్చు. కానీ తిరుగుబాటుదారులు దాన్ని చేయలేదు. అనంతరమే పార్టీ కఠినమైన చర్యకు దిగింది.
దక్షిణ భారతదేశంలో ఒక చరిత్ర ఉంది,మీ ఆశీర్వాదం ఉంటే మూడవసారి అధికారంలోకి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చరిత్ర అవుతుంది అని అన్నారు.
బీజేపీకి రాజీనామా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి రాములమ్మ
Telangana BJP Big Plan : బీజేపీ అనుసరిస్తున్న వ్యూహామే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుండి కమలనాథుల వ్యూహం ఒక్కటే. ఈ ఎన్నికల్లో మెజారిటీ మార్కు చేరుకోవడం కన్నా కనీసం పాతిక సీట్లలో గెలిచి..
ఏ సర్వే చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా అరాచక పాలన చేసిన బీఆర్ఎస్ గద్దె దిగిపోవాలన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలకు 27 శాతమే కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. 230 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో కేవలం 62 మంది ఓబీసీలకు మాత్రమే టికెట్లు దక్కాయి.