Home » Congress
Bandi Sanjay Sensational Comments : కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నారు. ఎక్కడైనా దోస్తులకు టికెట్ ఇస్తారా? ప్రజల్లో ఉండే వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి.
ఈ నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఖర్గే ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లేకుండానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమం�
కాన్షీరామ్ కాలం నుంచి రాష్ట్రంలో వేళ్లూనుకున్న బహుజన సమాజ్ పార్టీ మరోసారి ఛత్తీస్గఢ్లో తన సత్తా చాటుతోంది. గత ఎన్నికల్లో అజిత్ జోగి పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఈ ఎన్నికల్లో గోండ్వానా గంటాంత్ర పార్టీతో పొత్తు పెట్టుకుంది.
గాంధీభవన్ గేటు ముందు కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
Priyanka Gandhi hilarious reaction : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ప్రచారం ఊపందుకుంది.
మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, తెలంగాణ దొంగలకు ఓట్లు వేయొద్దని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ దొరలు మోడీ, రాహుల్ గాంధీకి తెలంగాణ పవర్ చూపిస్తాం. మోడీ, బోడీలు మమ్మల్ని ఏమీ చేయలేరు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి సత్తా లేక పక్క రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే ఇక్కడి ప్రజలు ఊరుకుంటారా? KTR
మరో 19 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. లెఫ్ట్ సహా మరికొన్ని పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనట్లు తెలుస్తోంది.
రాయ్పూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అజిత్ కుక్రేజా పార్టీ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు
సీపీఎం అభ్యర్థులతో కాంగ్రెస్ కు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, మధిర, మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది.