మంకీపాక్స్ వ్యాపించడంలో బిల్గేట్స్ కుట్ర ఉందా? కరోనా వైరస్తోపాటు, మంకీపాక్స్ వ్యాప్తి కూడా ఆయన అజెండాలో భాగంగానే జరుగుతోందా? ఈ వాదనల్లో నిజమెంత? వైరస్ల వ్యాప్తికి, బిల్గేట్స్కూ నిజంగా సంబంధం ఉందా?
అమర్నాథ్ యాత్రికులు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులే లక్ష్యంగా దాడులకు యత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా వివిధ సెక్యూరిటీ విభాగాలకు హెచ్చరికలు జారీ చేస�
సొంత పార్టీ నేతలకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
అకాడమీల్లోనే కొందరు నిరసనకారులకు నిర్వాహకులు ఆశ్రయం ఇచ్చారు. విద్యార్థులకు ఆర్మీ కోచింగ్ అకాడమీ నిర్వాహకులు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లు సప్లై చేశారు. నర్సారావు పేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారా�
ఇటీవల సుంజ్వాన్ ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో బార్డర్లో బీఎస్ఎఫ్ ముమ్మర తనిఖీలు చేస్తుండగా... సొరంగం బయటపడింది.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు.
టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీకి పంజాబ్ సీఎం, డీజీపీ, సీఎస్ ఎందుకు స్వాగతం పలకలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దుకు ఫిరోజ్ పూర్ 10 కి.మీ దూరంలో మాత్రమే ఉంటుందని తెలిపారు.
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
జగన్ పై కుట్ర జరుగుతోందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి టీడీపీ చంద్రబాబు హాని తలపెడతారని రోజూ భయపడుతున్నామని అన్నారు. కొడాలి నాని, అంబటి, వంశీ..