conspiracy

    నమ్మకద్రోహం చేసే వారు బాగుపడరు : ఎవరా నమ్మకద్రోహులు

    January 1, 2020 / 10:11 AM IST

    టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మకద్రోహం చేసే వారు బాగుపడరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో మరీ ముఖ్యంగా

    ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కుట్ర : అశ్వత్థామరెడ్డి

    November 1, 2019 / 02:58 PM IST

    టీఎస్ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమచారం ఇస్తోందన్నారు.

    జైషే మహ్మద్‌ లేఖ కలకలం : హిట్‌ లిస్ట్‌లో మోడీ, అమిత్‌షా, ధోవల్‌

    September 25, 2019 / 05:40 AM IST

    భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు చిక్కిన జైషే మహ్మద్‌ లేఖ కలకలం రేపుతోంది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల కుట్రకోణం మొత్తం… ఈ లెటర్‌ ద్వారా వెలుగులోక�

    వరదలు జగన్ ప్రభుత్వం కుట్ర : నా ఇంటిని, రాజధానిని ముంచడానికే

    August 23, 2019 / 08:28 AM IST

    కృష్ణా నది వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా వరదలు ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తు అని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా,

    సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు…బోబ్డే అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

    April 24, 2019 / 02:07 AM IST

    చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ పై లైంగిక ఆరోపణలపై విచారణ సందర్భంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) కీలక మలువు చోటుచేసుకుంది.జస్టిస్ ఎస్‌.ఎ.బోబ్డే అధ్యక్షతన ‘‘అంతర్గత విచారణ’’కు సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఆదేశించారు. సీజేఐ తరువాత సుప్రీంకోర్ట�

    సుప్రీం లాయర్ కీలక వ్యాఖ్యలు…సీజేఐపై ఆరోపణలకు 1.5కోట్లు లంచం

    April 22, 2019 / 02:00 AM IST

    చీఫ్ జిస్టిస్ రంజన్ గొగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సుప్రీంకోర్టు లాయర్ ఉత్సవ్ బెయిన్స్ తెలిపారు.గొగొయ్ ను సుప్రీం కోర్టు నుంచి పంపించివేసేందుకే ఈ కుట్ర జరిగినట్లు తెలిపారు. గొగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చ�

    పుల్వామా దాడి గురించి ముందే తెలుసు

    April 9, 2019 / 03:18 PM IST

    జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముం

    జగన్.. నీజాయతి ఉంటే రా : కేఏ పాల్‌పై హత్యకు కుట్ర

    April 7, 2019 / 07:52 AM IST

    తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, తనపై దాడి చేసేందుకు జగన్ మనుషులను పంపించారిని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. భీమవరంలో తనపై అర్ధరాత్రి 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో అభిమానులం అంటూ వచ్చిన కొందరు తనపై దాడికి యత్నించారని, వ�

    పుల్వామా దాడి ఓ కుట్ర…ప్రభుత్వం మారితే పేర్లు బయటికొస్తాయి

    March 21, 2019 / 01:28 PM IST

    పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్పీ సీనియర్ లీడర్ రామ్‌గోపాల్ యాదవ్. ఓట్ల లబ్ధి కోసం పన్నిన ‘కుట్ర’గా పుల్వామా దాడి ఘటనను ఆయన అభివర్ణించారు.ఓట్ల కోసం సైనికులు చంపబడ్డారని ఆయన అన్నారు. Read Also : జగన్ టికెట్లు అమ్ముకున్నారు &#

    పాకిస్తాన్ కుట్ర : మసూద్ అజార్ చనిపోయాడని దుష్ప్రచారం

    March 4, 2019 / 01:45 AM IST

    పాకిస్తాన్ మీడియా కొత్త డ్రామా ఆడింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయాడు అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం

10TV Telugu News