Home » containment zones
ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్రం ఆరోగ్య శాఖమంత్రి రాష్ట్రాలకు కొన్ని సూచనలు ఇచ్చింది. నైట్ కర్ఫ్యూలు, కంటైన్మెంట్ జోన్లు విధించాలని చెప్పింది.
కోవిడ్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన ఆంక్షలను నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. కంటైన్మెంట్ జోన్లు, అలాగే 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత, కరోనా కేకలు వినిపిస్తున్నాయి.
Night Time Lock Downs in Containment Zones : కరోనా కట్టడికి కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో రాత్రివేళ లాక్ డౌన్ విధించాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. రాష్ట�
Unlock-5 Guidelines : తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో అక్టోబరు 31వ తేదీ వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 7, 2020) Unlock-5 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కాలేజీలు, ఉన్నత విద్య సంస్థలు ఈ నెల 31 వరకు
Unlock 4 micro-containment zones: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. లోకల్ లాక్డౌన్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తే కొవిడ్-19 కేసులు ఎందుకు అంత తీవ్రంగా పెరిగాయని ప్రశ్నించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమి�
ఏపీ రాష్ట్రంలో అన్ లాక్ – 4 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొన్నింటికి అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 9 -10 తరగతుల విద్యార�
అన్ లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా మెట్రో రైళ్లను దశల వారిగా అన్ని రూట్లలో తిప్పుకోవచ్చని చెప్పింది. మరి హైదరాబాద్ లో మెట్రో సేవలు సెప్టెంబర�
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకి కోలుకున్న వ్యక్తులను గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా యాంటిబాడీస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. సమాజంలో ఎంతమేర వైరస్ వ్యాప్తి చెందిందో అంచనాకు రావడానికి ఈ
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 1,500 పైగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి…ప్రభుత్వం చేసిన వ్యూహం ఫలిస్తోంది. టెస్టులు పెరగడంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేసులు క్రమంగా తగ్గుతుండడంతో కంటోన్మెంట్ జోన్ల సంఖ్యను తగ్గిస్త�