Home » Continue
కరోనా మహమ్మారిపై భారతదేశం యుద్ధమే చేస్తోంది. అమెరికా, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్లాంటి అగ్ర దేశాలు కరోనా రాకాసితో అల్లాడుతుంటే.. భారత్లో ఆ పరిస్థితి లేదు. లాక్డౌన్ అనే ఆయుధాన్ని ప్రయోగించినందునే భారత్ కరోనా అనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్�
ప్రభుత్వాలకు చిత్త శుద్ధి ఉంటే ప్రైవేటు విద్య వ్యాపారాన్ని నియంత్రించవచ్చు . ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆ విషయం నిజం చేసి చూపింది. గడిచిన ఐదేళ్లలో ఢిల్లీలోని ప్రైవేటు స్కూల్స్లో ఫీజులు పెరగకుండా కట్టుదిట్టం చేసింది. ప్రైవేటు స్కూల్స్�
కొన్ని సందర్భాల్లో క్రీడాకారులు మైదానంలో ఆడుతున్న సమయంలో అనుకోకుండా కొన్ని సార్లు దెబ్బలు తగులుతాయి. ఆసమయంలో దెబ్బలు త్రీవంగా తగిలిన కొంతమంది క్రీడాకారులు మాత్రం లెక్క చేయకుండా ఆటను కొనసాగిస్తారు. తాజాగా ఓ పుట్ బాల్ క్రీడాకారిణి జేన్ ఓ
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల
ఉల్లిగడ్డ ధరలు పైకే ఎగబాకుతున్నాయి. వంటింట్లో ఇంకా కన్నీళ్లు తెప్పిస్తానంటోంది. ఎందుకంటే..కిలో ఉల్లిగడ్డ ఇప్పటికే రూ. 120 నుంచి రూ. 150 పలుకుతోంది. ఇంకా ధరలు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోల్ కతా మార్కెట్లో రూ. 120 ధర �
పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)కి వ్యతిరేకంగా ఇవాళ(డిసెంబర్-26,2019)మరోసారి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజధాని కోల్ కతాలోని రాజ్ బజార్ నుంచి ముల్లిఖ్ బజార్ వరకు మమత ర్యాలీ కొనసాగింది. ఆందోళనలను కొనసాగించాలని
జాతీయ పౌరపట్టిక(NRC).. జాతీయ జనాభా పట్టిక(NPR)కు ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై ఇప్పుడు చర్చ అవసరం లేదన్నారు. ఎన్ఆర్సీపై కేబినెట్ సమావేశంలో కానీ, పార్లమెంట్లో కానీ చర్చ జరగలేదని సృష్టం చేశారు. జ
హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. డ్యూటీలో చేర్చుకోవాలని కార్మికులు కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చర్చించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు తుది కాపీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.
మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాససనభా పక్ష నేతగా ఫడ్నవిస్ను ఎన్నుకున్నారు. దీంతో బీజేపీ తరఫున ఫడ్నవిస్ రె�